గరిమెళ్ల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

హక్కులు లేని ఫోటో తీసేసి నా స్వంతకృతి ఐన ఫోటో చేర్చాను
చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = గరిమెళ్ల సత్యనారాయణ
| residence = [[ప్రియాగ్రహారం]]
| other_names =
| image = [[File:Garimella satyanarayana.jpg|thumb|రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండు వద్ద గల స్వాతంత్ర సమరయోధుల పార్కులో గరిమెళ్ళ సత్యనారాయణ విగ్రహం]]
| imagesize =
| caption =
| birth_name = గరిమెళ్ల సత్యనారాయణ
| birth_date = [[1893]] [[జూలై 14]]
| birth_place = [[శ్రీకాకుళం]] జిల్లా [[నరసన్నపేట]] తాలుక [[గోనెపాడు]]
| native_place = [[ప్రియాగ్రహారం]]
| death_date = [[1952]] [[డిసెంబర్ 18]]
| death_place = [[ప్రియాగ్రహారం]]
| death_cause =
| known = స్వాతంత్ర్య సమరయోధుడు, కవి, రచయిత
| occupation =[[గంజాం]] కలెక్టర్ కార్యాలయంలో గుమస్తా<br />[[విజయనగరం]] ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడు<br />ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శి<br /> ఫ్రీలాన్స్ జర్నలిస్టు<br />[[ఆనందవాణి]]కి సంపాదకుడు<br />[[ఆచార్య రంగా]], [[వాహిని]] పత్రికలో సహాయ సంపాదకుడు
| title =
పంక్తి 28:
| children =
| father = వేంకట నరసింహం
| mother = సూరమ్మ,
| website =
| footnotes = ' మాకొద్దీ నల్ల దొరతనం ' గేయ రచయిత
| employer =
| height =
| weight =
}}
స్వాతంత్ర్యోద్యమ కవుల్లో '''గరిమెళ్ళ సత్యనారాయణ'''ది విశిష్టమైన స్థానం. గరిమెళ్ళ గేయాలు జాతీయ వీరరసంతో తొణికిసలాడుతూ పాఠక జనాన్ని ఉర్రూతలూగించాయి. అతను వ్రాసిన '''' మా కొద్దీ తెల్ల దొరతనం .... "''' పాట సత్యాగ్రహులకు గొప్ప తెగువను, ఉత్తేజాన్ని కలిగించింది. అలాగే " దండాలు దండాలు భారత మాత ' అనే గీతం కూడా ప్రజలను ఎంతగానో జాగృతం చేసి స్వాతంత్ర్య ఉద్యమంలోకి ఉరికే తెగువను కలగజేసింది.
దేశభక్తి కవితలు వ్రాసి జైలుశిక్ష అనుభవించిన వారిలో ప్రధముడు గరిమెళ్ళ. నిజాయితీకి, నిర్భీతికి గరిమెళ్ళ మారుపేరుగా నిలిచాడు. మాకొద్దీ తెల్ల దొరతనం పాట ఆనాడు ప్రతి తెలుగు వాడి నోటా మార్మోగేది. ఆయనంత ప్రసిద్ధినొందిన జాతీయకవి ఆ రోజుల్లో మరొకరులేరు. తెలుగునాట జాతీయ కవిత్వానికి ఒరవడి పెట్టిన కవి ప్రముఖుడు గరిమెళ్ళ.
 
==తొలి జీవితం==
గరిమెళ్ళ సత్యనారాయణ [[శ్రీకాకుళం]] జిల్లా [[నరసన్నపేట]] తాలుక [[గోనెపాడు]] గ్రామంలో [[1893]] [[జూలై 14]]న జన్మించాడు. తల్లి సూరమ్మ, తండ్రి వేంకట నరసింహం. గరిమెళ్ళ ప్రాధమిక విద్య స్వగ్రామమైన [[ప్రియాగ్రహారం]]లో సాగింది. [[విజయనగరం]], [[మచిలీపట్నం]], [[రాజమండ్రి|రాజమహేంద్రవరం]] మొదలైనచోట్ల పైచదువులు చదివాడు. బి.ఏ. చేశాక [[గంజాం]] కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగా కొంతకాలం పనిచేశాడు. ఆ తరువాత [[విజయనగరం]] ఉన్నత పాఠశాలలో ఉపాథ్యాయుడిగా కొంతకాలం పనిచేశాడు. గరిమెళ్ళ చిన్నప్పుడే మేనమామ కూతుర్ని వివాహం చేసుకున్నాడు. అతని స్వేచ్ఛాప్రియత్వం వల్ల ఎక్కువకాలం ఏ ఉద్యోగమూ చెయ్యలేకపోయాడు.
 
==జాతీయోద్యమ స్ఫూర్తి==