దగ్గుబాటి పురంధేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:మహిళా రాజకీయనాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి Wikipedia python library
పంక్తి 23:
| date = [[September 16]] |
| year = 2006 |
| source = http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4022
}}
 
'''దగ్గుబాటి పురంధరేశ్వరి''' (జ: [[22 ఏప్రిల్]], [[1959]]) భారత [[పార్లమెంటు]] సభ్యురాలు. ఈమె 14వ [[లోక్‌సభ]]కు ఆంధ్ర ప్రదేశ్ లోని [[బాపట్ల లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[భారత జాతీయ కాంగ్రెసు]] అభ్యర్ధిగా ఎన్నికయ్యారు.
 
ఈమె ప్రముఖ నటుడు మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు అయిన [[నందమూరి తారక రామారావు]] కుమార్తె. వీరు బి.ఏ. లిటరేచర్ లో పట్టా పొందారు. మరియు రత్న శాస్త్రములో చెన్నైలోని మహిళా కళాశాల నుండి పట్టా పొందారు.
==కుటుంబము==
వీరు దగ్గుపాటి వెంకటేశ్వర రావుగాని పెండ్లాడారు.
 
==రాజకీయ ప్రస్తానం==
వీరు 2004 లో 14 వ లోక్ సభకు ఎన్నికయి న్యాయ శాఖ మంత్రిగా పని చేశారు. 15వ లోక్ సభకు రెండవసారి ఎన్నికయి మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తున్నారు.
 
==రచించిన గ్రంధాలు==
వీరు `In Quest Of Utopia` అనే గ్రంధాన్ని రచించి ప్రచురించారు.
 
She is [[Minister of State]] in the [[Ministry of Human Resource Development (India)| Ministry of Human Resource Development]].