నరసింహావతారం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 1:
'''శ్రీనారసింహుడు, నరసింహావతారము, నృసింహావతారము, నరహరి, నరసింహమూర్తి, నరసింహుడు'''
స్వామి
[[బొమ్మ:Srilakshminarasimha.JPG|250px|right|thumb|విస్తృతంగా పూజింపబడే నరసింహ స్వామి చిత్రాలలో ఒకటి. ఒడిలో లక్ష్మీదేవి. ఎదురుగా ప్రార్ధిస్తున్న ప్రహ్లాదుడు. ఇరుప్రక్కలా విష్ణు భక్తులు. పైన ఆదిశేషుడు.]]
::ఏకేన చక్ర మపరేణ కరేణ శంఖ
పంక్తి 19:
* భక్తుని మాటను నిజం చేయడానికి అవతరించిన మూర్తి. అలాగే సేవకుని శాపాన్నించి ముక్తుని చేసిన మూర్తి.
* సర్వాంతర్యామిత్వం (అన్ని చోట్లా ఉండటం) అన్న భగవద్విభూతి స్పష్టంగా ఈ అవతారంలో తెలుపబడింది.
* హిరణ్యకశిపుని చంపడానికి ఇలా కుదరదు, అలా కుదరదు
* భగవంతుడు సగం మనిషి, సగం మృగం ఆకారం ఈ అవతారంలో మాత్రమే దాల్చాడు.
పంక్తి 26:
* తెలుగునాట నృసింహాలయాలు మిక్కిలిగా ఉన్నాయి. ముఖ్యంగా [[యాదగిరిగుట్ట]], [[మంగళగిరి]], [[ధర్మపురి (కరీంనగర్ జిల్లా మండలం)]], [[సింహాచలం]], [[అహోబిలం]] వంటి ఆలయాలు ప్రసిద్ధం. [[వెంకటేశ్వర స్వామి]], [[నరసింహ స్వామి]] (ఇద్దరూ ఒకరే) తెలుగునాట ఎన్నో ఇండ్లలో కులదైవాలు.
* [[సంస్కృతం]]లో [[వేదవ్యాసుడు]] రచించిన [[భాగవతం|భాగవతాన్ని]] బమ్మెర [[పోతన]] మృదుమధురంగా తెనిగించాడు. అందులో నృసింహావతారానికి సంబంధించిన పద్యాలు తెలుగునాట బహు ప్రాచుర్యాన్ని పొందాయి.
==అవతార గాధ==
===జయ విజయుల శాపవృత్తాంతము===
జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకులు. విష్ణుసేవా తత్పరులు. ఒకమారు [[సనకసనందాదులు|సనకసనందనాది]] మునులు నారాయణ దర్శనార్ధమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి, విష్ణులోకానికి దూరమయ్యెదరని శపించారు.
ఆ జయవిజయులే [[కృత యుగము|కృతయుగం]]లో హిరణ్యాక్ష హిరణ్యకశిపులుగాను,
===హిరణ్యాక్షుడు===
పంక్తి 42:
ఇంక వరగర్వంతో హిరణ్య కశిపుడు విజృంభించాడు. దేవతలను జయించాడు. ఇంద్రసింహాసనాన్ని ఆక్రమించాడు.పంచభూతాలను నిర్బంధించాడు. తపసులను భంగ పరచాడు. సాధులను హింసింపసాగాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకొనగా విష్ణువు
===ప్రహ్లాదుడు===
పంక్తి 49:
ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. లలిత మర్యాదుడు. నిర్వైరుడు. అచ్యుతపద శరణాగతుడు. అడుగడుగున మాధవానుచింతనా సుధా మాధుర్యమున మేను మరచువాడు. సర్వభూతములందు సమభావము గలవాడు. సుగుణములరాశి. అట్టి ప్రహ్లాదునకు విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి
<poem>
::చదవనివాడజ్ఞుండగు
పంక్తి 66:
:నిర్మల మందాకినీ వీచికల దూగు
::రాయంచ చనునె తరంగిణులకు?
:లలిత
::కోయిల సేరునే కుటజములకు?
పంక్తి 83:
మరి ఆ మర్మమమేమిటి? "తను హృద్భాషలసఖ్యమున్, శ్రవణమున్, దాసత్వమున్, వందనార్చనముల్, సేవయు, నాత్మలో నెఱుకయున్, సంకీర్తనల్, చింతనంబను నీ [[నవవిధభక్తులు|తొమ్మిది భక్తిమార్గంబుల]] సర్వాత్ముడైన హరిన్ నమ్మి సజ్జనుడై యుండుట భద్రము. శ్రీహరి భక్తిలేని
===ఏడీ విష్ణువు?===
పంక్తి 94:
:గలడగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
:గలడోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
:గలడీశుండు గలండు తండ్రి! వెదుకంగా నేల యీ యా యెడన్? -
ఇంకా
:హరి సర్వాకృతులన్ గలండనుచు ప్రహ్లాదుండు భాషింప స
పంక్తి 104:
అయితే "ఈ స్తంభమునన్ జూపగలవె చక్రిన్ గిక్రిన్?" అని రాజు ప్రశ్నించాడు. "బ్రహ్మ నుండి గడ్డిపోచవరకు అన్నింటిలో విశ్వాత్ముడైయుండేవాడు ఈ స్తంభమునందెందుకుండడు? స్తంభాంతర్గతుడై ఉండును. ఏ సందేహములేదు. నేడు గానబడు ప్రత్యక్ష స్వరూపంబునన్"
===శ్రీ నరసింహావిర్భావం===
పంక్తి 114:
ఇది నరమూర్తికాదు, కేవల హరిమూర్తియు కాదు. హరిమాయా రచితమై యున్నదను కొన్నాడు హిరణ్య కశిపుడు. అప్పుడు శ్రీ నృసింహదేవుడు భీకరంగా హిరణ్యకశిపుని ఒడిసిపట్టి తనయొడిలో వేసికొని వజ్రాలవంటి తన నఖాలతో (గోళ్లతో)చీల్చి చెండాడాడు.
ఇలా శ్రీహరి (మనిషీ, జంతువూ కాక)నారసింహుని రూపంలో, (పగలూ, రాత్రీ కాని)
===భక్త పాలన===
పంక్తి 121:
మహాభాగవతుడైన ప్రహ్లాదుడు ఉగ్రమూర్తిగా దర్శనమిచ్చిన స్వామికి అంజలి ఘటించి సాష్టాంగ ప్రమాణం చేశాడు.
"స్వామీ! నా తండ్రి చేసిన భాగవతాపరాధాన్ని మన్నించు" అని కోరాడు ప్రహ్లాదుడు.
[[శివుడు|శంకరుడు]], బ్రహ్మాది దేవతలు శ్రీనారసింహుని ప్రస్తుతించారు. "దేవ దేవా! నీ నృసింహావతారాన్ని
ఈ అవతారాన్ని గురించి ధర్మరాజునకు చెబుతూ నారదుడిలా అన్నాడు.
పంక్తి 147:
* [[కదిరి]] శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దేవస్థానము
* శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము, [[యాదగిరిగుట్ట]].
* శ్రీ
* శ్రీ కనకవల్లి భూతనరసింహుల ఆలయం, [[ఐ.ఎస్.జగన్నాధపురం]]
* శ్రీ పానకాల నరసింహ స్వామి, [[మంగళగిరి]]
పంక్తి 171:
* [[దేవరాయనదుర్గ]], [[కర్ణాటక]]
* [[వెల్చాల్ నరసింహస్వామి గుడి]]
* [[కొరగుట్ట నరసింహ స్వామి దేవస్థానము-నరసింహుల
* [[ఛీర్యాల లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము]], [[ఛీర్యాల, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా]]
* [[శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానము]], [[పాత సింగరాయకొండ, ప్రకాశం జిల్లా,ఆంధ్రప్రదేశ్.]]
పంక్తి 184:
==విశేషాలు==
* ప్రత్యేకించి ఆరోగ్యంకోసం నరసింహ స్వామిని ఆరాధించడం ఒక ఆచారం.
* నరసింహాలయాలు
* [[మంత్రాలయం]] [[శ్రీరాఘవేంద్రస్వామి]] ప్రహ్లాదుని అవతారమని కథ, భక్తుల విశ్వాసం
* తెలుగునాట బాగా ప్రసిద్ధి చెందిన పౌరాణిక నాటకాలలో "భక్త ప్రహ్లాద" ఒకటి. "భక్త ప్రహ్లాద" వంటి నాటకాలు వేసేప్పుడు నరసింహపాత్రధారిగా కాస్త చిన్న బాలుడిని తీసుకొంటారు (స్తంభంలో పట్టడానికి అనువుగా). నరసింహావిర్భావం సీనులో స్తంభం చీలి (ఉగ్రమూర్తిగా)స్వామి (పాత్రధారి) బయటకు రాగానే శాంతింపజేయడానికి [[కొబ్బరి]]కాయ కొట్టి హారతి ఇవ్వడం ఆనవాయితీ.
*[[తెలంగాణా]]లో [[యాదగిరిగుట్ట]] చుట్టుప్రక్కల జిల్లాలలో "యాదగిరి" అనేది సర్వ సాధారణమైన పేరు. అలాగే [[ఉత్తరాంధ్ర]] ప్రాంతంలో (అప్పల నరసింహస్వామి పేరుమీద) అప్పారావు, అప్పలరాజు, అప్పలసామి, అప్పలమ్మ, నరసరాజు, నరసమ్మ వంటివి సాధారణమైన పేర్లు.
* [[అన్నమయ్య]] కీర్తనలలో శ్రీవేంకటేశ్వరుని రూపాన్ని
* [[తెలుగు సినిమా]] పేర్లలో కూడా "సింహ" బాగా ప్రాచుర్యాన్ని పొందింది. ([[సమరసింహారెడ్డి]], [[నరసింహనాయుడు]], [[సింహాద్రి]], [[లక్ష్మీనరసింహా]], [[నరసింహుడు]] .. )
* [[చెంచులక్ష్మి]] సినిమాలో నృసింహావతారం ఉత్తరభాగంగా చెప్పబడే కథ ఉన్నది.
|