పండరీపురం: కూర్పుల మధ్య తేడాలు

→‎హిందూ పుణ్యక్షేత్రము: హిందూదేవాలయాలు నుంచి కాపీ
చి Wikipedia python library
పంక్తి 13:
population_density = |
area_magnitude= sq. km |
area_total = |
area_telephone = |
postal_code = |
vehicle_code_range = |
పంక్తి 27:
==భౌగోళికము==
 
పండరీపురము ఇక్కడ {{coor d|17.67|N|75.33|E|}}<ref>[http://www.fallingrain.com/world/IN/16/Pandharpur.html Falling Rain Genomics, Inc - Pandharpur]</ref>. సముద్ర మట్టం నుంచి 458&nbsp;[[metre]]s (1502&nbsp;[[foot (unit of length)|feet]]) ఎత్తులో ఉన్నది.
 
==జనాభా లెక్కలు==
పంక్తి 34:
 
==హిందూ పుణ్యక్షేత్రము==
పండరీపురము మహారాష్ట్రలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రము. ఇది చంద్రభాగా నది (ప్రస్తుతం [[భీమా నది]]) ఒడ్డున కలదు.
 
ఇక్కడ ప్రసిద్ధమైన పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. హిందువులు ఇతన్ని శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. మహారాష్ట్రకు కర్నాటక కు చెందిన వైష్ణవ భక్తులు 13 నుండి 17 శతబ్దాల మధ్యకాలంలో [[ధ్యానేశ్వర్]], [[నామ్ దేవ్]], [[ఏక్ నాథ్]], [[తుకారాం]], [[పురంధర దాసు]], [[విజయ్ దాస్]], [[గోపాల్ దాస్]], [[జగన్నాథ్ దాస్]], ఇతన్ని కొలిచి తరించారు. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలున్నాయి.
మహారాస్ట్రీయులు పండరీ పురాన్ని దక్షిన కాసిగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండు రంగ, పండరినాధ్, విఠల్, విఠల్ నాద్ అనే పేర్లతో కూడ పిలుస్తారు.
కొందరు భక్తులు దేవుళ్లపై దీక్ష వహిస్తారు. అలాంటి దీక్ష లో ముఖ్యమైనది అయ్యప్ప దీక్ష. అలాగె, వేంకటేస్వర దీక్ష, శివ దీక్ష, దుర్గమ్మ దీక్ష భవానీ దీక్ష చేపట్టి కొన్ని రోజులు నియమ నిష్టలతో దీక్ష సాగించి ఒక రోజున ఆ యా దేవాలయాలకు యాత్రగా కాలినడకన బయలు దేరుతారు. ఆలాంటి దీక్షకు పండరి నాధుని దీక్షకూడ ఒక మంచి ఉదాహరణ.
పంక్తి 48:
*G.A.Deleury, ''The cult of Vithoba'' (Pune: [[Deccan College (Pune)|Deccan College]], 1960)
*M.S.Mate, ''Temples and legends of Maharashtra'' (Bombay: Bharatiya Vidya Bhavan, 1988), pp188-220
*D.B.Mokashi, ''Palkhi: a pilgrimage to Pandharpur'' (translated from the Marathi)(Albany, NY: State University of New York Press; Hyderabad: Orient Longman, 1990)
[[వర్గం:మహారాష్ట్ర పుణ్యక్షేత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/పండరీపురం" నుండి వెలికితీశారు