పిశుపాటి చిదంబర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 1:
'''పిశుపాటి చిదంబర శాస్త్రి''' (1892 - 1951) సుప్రసిద్ధ కవి, పండితుడు అమరియు అవధాని.
 
వీరు ప్రకాశం జిల్లా [[కరవది]] గ్రామంలో సీతారామయ్య మరియు కనకమ్మ దంపతులకు జన్మించారు. వీరు పండితుల దగ్గర చదివి, తర్క, వ్యాకరణ వేదాంత మంత్ర శాస్త్రాలలో అఖండ పాండిత్యాన్ని సంపాదించారు. వీరు సంస్కృతం మరియు ఆంధ్రంలోను [[అష్టావధానాలు]] మరియు శతావధానాలను విజయవంతంగా శతాధికంగా నిర్వహించారు.
 
వీరు [[మైసూరు]] మహారాజా గారి ఆస్థానంలో 1920 నుండి అస్థాన విద్వాంసుడిగా పదవిని అలంకరించారు. [[గద్వాల]] సంస్థానంలో కొంతకాలం ఆస్థాన కవిగా ఉన్నారు. 1942 లో [[వెంకటగిరి]] సంస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారు.