పేరిణి నృత్యం: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q3765070 (translate me)
చి Wikipedia python library
పంక్తి 1:
{{విస్తరణ}}
[[పేరిణి నృత్యం]] లేదా '''పేరిణి శివతాండవం''' [[ఆంధ్రప్రదేశ్]] లో ఒక ప్రాచీన [[నృత్యం]]. ఇది కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన నాట్యం. దీన్నే "యోధుల నృత్యం" అని కూడా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో యోధులు యుద్ధరంగానికి వెళ్ళబోయే ముందు [[శివుడు|పరమ శివుడి]] ముందు ఈ నాట్యాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రదర్శించేవారు.<ref>http://www.indiainfoweb.com/andhra-pradesh/dances/perini.html</ref>
[[ఓరుగల్లు]]ను దాదాపు రెండు శతాబ్దాల పాటు పాలించిన కాకతీయుల హయాంలో ఈ కళ బాగా పరిఢవిల్లింది. ఈ నృత్యం మనిషిని ఉత్తేజపరుస్తుందనీ శివుడికి నివేదనగానూ పరిగణిస్తారు. ఈ కళకు సంబంధించిన ఆధారాలు ఓరుగల్లుకు సమీపంలో ఉన్న [[రామప్ప దేవాలయం]] లో గల శిల్పకళలో గమనించవచ్చు. లయబద్ధంగా సాగే డప్పుల మోత దీనికి సంగీతం. ఈ కళాకారులు నాట్యం చేస్తూ ఆ పరమశివుణ్ణే తమ దేహంలోకి ఆహ్వానించి అలౌకికమైన అనుభూతిని పొందడానికి ప్రయత్నిస్తారు.
 
కాకతీయుల శకం ముగియగానే ఈ కళ దాదాపుగా కనుమరుగైపోయింది. మళ్ళీ ఆంధ్ర నాట్య పితామహులుగా పిలవబడే ఆచార్య [[నటరాజ రామకృష్ణ]] కృషితో మళ్ళీ వెలుగులోకి వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/పేరిణి_నృత్యం" నుండి వెలికితీశారు