మంగు రాజా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
=='మంగు రాజా (మ్యూజికాలజిస్ట్)==
ఏ మనిషైనా స్వాంతన పొందేది సంగీతం తోనూ, హాస్యం తోనూ మాత్రమే. కాని ఒకరికి మాత్రం ఆ సంగీతం జీవనం,జీవనాధారం, శక్తీ. ఆసక్తీ, మతం,భక్తీ ఆన్నీ.
==బాల్యం==
రాజా ఆంధ్ర ప్రదేశ్ లోని శ్రీకాకుళంలో 10 జూన్ 1951 న జన్మించారు. అతని తండ్రి అయిన ఎమ్.వి.ఆర్.పంతులు శ్రీకాకుళం లో పేరుగడించిన వకీలు. అతని తల్లి సుభద్రా దేవి మంచి వైణికురాలు. అతను 1972 లో బీ.కామ్ పట్టభద్రుడయ్యారు. చిన్న వయసు నుండే సినిమాలు, సినమాల్లొ సంగీతం పట్ల ఆసక్తి ఉండడంతో మంచి శ్రోత అయ్యారు. బాల్యం లో అభ్యసించిన జ్ఞానంతో యుక్త వయసులో సంగీత విమర్శకుడు అయ్యారు. కుటుంబం, స్నేహితులు ఇచ్చిన సహకారంతో రాజా సినీ సంగీత పై వ్యాసాలను రాయడం మొదలుపెట్టి ఒక కొత్త వొరవడిని సృష్టించారు. అప్పటినుండి వెనక్కు తిరిగి చూసే అవసరం లేకపోయింది.
పంక్తి 6:
రాజ గొప్ప దార్శనికుడు. ఆ ప్రతిభ ఆయన చేసిన పనులలో కనిపిస్తుంది. సంగీతం పట్ల ఆయనికి ఉన్న ఆసక్తి మరియు ఏళ్ళ తరబడి చేసిన పరిశోధనల వల్ల వచ్చిన పరిజ్ఞానం ఆయనిని అద్వితీయ విశ్లేషకుడిగా నిలిపాయి. రాజా తను రాసిన వ్యాసాలూ, విశ్లేషణలు, విమర్శలు ద్వారా సంగీత పత్రికా రచన లో ఒక కొత్త పంధాకి మార్గదర్శకులయ్యారు. ఆయన రచనలు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందడమే కాకుండా కొత్త వారికి బైబిల్ లాగా ఉపయోగపడుతున్నాయి.
మ్యూజికాలజిస్ట్
దూరదర్శన్ (తెలుగు ఛానల్) లో ప్రసారమైన 'బుచ్చిబాబు' అనే ధారావాహికకు రాసిన స్క్రిప్ట్ కు గాను రాజా బెస్ట్ డైలాగ్ రైటర్ అవార్డు ను అందుకున్నారు. ETV (తెలుగు ఛానల్) లో ప్రసారమవుతున్న 'పెళ్లి పందిరి'
రాజా రాసిన పరిశోధనా వ్యాసాలు ప్రతి ఒక్కరి మనసును చూరగొంటాయి. ఆయన పనిచేసిన సంస్థలకు ఆయన ఒక గర్వ కారణంగా పరిగణించబడ్డారు. వార్త దినపత్రికలో వచ్చిన 'ఆపాతమధురం ' అనే శీర్షిక ఆ దిన పత్రిక యొక్క సర్కులేషన్ ను పెంచింది. రాజా సంపాదకత్వంలో వచ్చిన హాసం అనే తెలుగు పక్ష పత్రిక ది బెస్ట్ మ్యాగజైన్ అవార్డును సొంతం చేసుకుంది. ఈయన 800 లకు పైగా గుర్తించదగ్గ వ్యాసాలను, సన్మాన పత్రాలను కూడా రాశారు. వందకు పైగా సినీ సంగీత పోటీలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. యస్.పి. బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన పాడాలని ఉంది (మా టీవీ) కార్యక్రమ పరంపరలో రెండు ఎపిసోడ్ లకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
రాజా ప్రస్తుతం మా టీవీ లో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. ఈ ఛానల్ కోసం రాజా రూపొందించిన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం తో పాటు వివిధ బాషల (తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, బెంగాలి మరియు ఇంగ్లీష్) సంగీతం పై సృజనాత్మ పరిశోధన 'మధుర క్షణాలు'
==అవార్డులు మరియు సన్మానాలు==
రాజా అందుకున్న అవార్డులు,
* 2002లో అనేక మంది సంగీతాభిమానుల అభిమానాన్ని పొందేలా
* 2007లో మ్యూజిక్ జర్నలిజం లో అందించిన
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతీ ఏటా ఇచ్చే టీవీ నందీ అవార్డులలో 2006 సంవత్సరానికి గాను రాజా రూపొందించిన 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమం ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్గ్ గా బంగారు నందిని పొందింది...అందుకు గాను మెగాస్టార్ శ్రీ చిరంజీవి మరియు శ్రీ నాగార్జున గారి చేత రాజా ప్రత్యేకంగా సన్మానించబడ్డారు కూడా.
* శ్రీకాకుళం నుండి నంది అవార్డును గెలుచుకున్న మొదటి మీడియా వ్యక్తీ అయినందుకు శ్రీకాకుళం యునియన్ అఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ వారు, మరియు ధర్మాన ప్రసాద్ రావు (MLA, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్, మరియూ రెవిన్యూ మంత్రి) రాజా ను సన్మానించారు.
* 'గుర్తుకొస్తున్నాయి'
==కొనసాగుతున్న ప్రయాణం==
* సినీ సంగీత శిఖరాన్ని అధిరోహించే ప్రయాణంలో రాజా ఎప్పుడూ అలసటను అనుభవించలేదు. అతని నిబద్దతా, అంకిత భావం, కృత నిశ్చయం భావి తరాలకు మార్గదర్శకం.
* 40,000 పైచిలుకు ఉన్న పాటల లైబ్రరి రాజా సొంతం. రెండు వేల పైగా సినిమాలు మరియు వేయికి పైగా రెఫరెన్సుపుస్తకాలు
* క్లుప్తంగా, రాజాను తెలుగు సినిమా యొక్క వాకింగ్ ఎన్సైక్లోపీడియా గా పిలవచ్చు. తను రాసిన చరిత్రను తనే తిరిగి రాయగల చరిత్రకారుడు ఉన్నందుకు తెలుగు సినిమా గర్విస్తుంది.
* మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా ఒక బ్లాగును ఏర్పాటు చేసి దానిని వ్యక్తిగత డైరీ గా నిర్వహిస్తున్నారు.
|