మసాలా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 35:
జరిగిందంతా మర్చిపోయి అందరూ హాయిగా ఉన్నప్పుడు ఒకసారి బలరాం సివిల్ ఇంజినీరు([[వేణుమాధవ్]])ని రప్పిస్తాడు తమ స్థలంలో ప్రజలకు మేలు చేసే ప్రయత్నాల గురించి చర్చించడానికి. దూరాలని చూసే బైనాకులర్ వాడి పరిసరాలని చూస్తున్న ఆ ఇంజినీరు రహ్మాన్, మీనాక్షిలు ఒకరినొకరు పట్తుకుని నిలబడటం చూస్తాడు. ఇదే బలరాంకి అక్కడున్న ఎద్దులోడు చూపిస్తాడు. ఈ దృశ్యం చూసిన నారాయణ పారిపోతాడు. మీనాక్షి ఓ నపున్సకుడిని పెళ్ళిచేసుకోవాలనుకోవడం పిచ్చి అనుకున్న బలరాం రహ్మానుని వదిలెయ్యమని బ్రతిమాలతాడు. తను వినదు. రాముని రహ్మాన్ తన చెల్లెలి దగ్గరికి రాకుండా చూసుకొమ్మని బెదిరిస్తాడు. తను సరేనంటాడు. ఇంట్లో తనకి సంబంధాలు చూస్తున్నారని తన అమ్మమ్మ ఊరికి వెళ్తూ రాముని తన అన్నని ఒప్పించమని, కుదరకపోతే తనని లేపుకుపొమ్మని చెప్పి వెళ్ళిపోతుంది మీనాక్షి. తను వెళ్ళే బస్ చీపౌరుపల్లి గ్రామం బస్ డిపోలో ప్రయాణికుల భోజనం కోసం ఆగుతుంది. అప్పుడు నాగరాజు తన మనుషులతో వచ్చి తనని లొంగదీసుకోవాలని ప్రయత్నిస్తాడు. ఇంతలోనే రాము, బలరాం వచ్చి నాగరాజుకి, తన మనుషులకి దేహశుద్ధి చేసి వాళ్ళని పోలీసులకు పట్టిస్తాడు. రహ్మాన్ ఊరొదిలి పారిపోయాడని అందరూ నమ్మాక బలరాం తన చెల్లెలిని కాపాడిని రాముని తన చెల్లెలిని పెళ్ళి చేసుకొమ్మని బ్రతిమాలతాడు. కానీ తన అక్క సరిత పెళ్ళి అవ్వనిదే తనెలా పెళ్ళి చేసుకోవడమని వాదించడం విని కుండమార్పిడి పెళ్ళి కుదురుస్తాడు. దీని ద్వారా రాము - మీనాక్షి, బలరాం - సరితల పెళ్ళిళ్ళు ఒకే సారి జరుగుతాయి.
ఇది తెలుసుకున్న సానియా బలరాం ముందుకి వెళ్ళి
==సంగీతం==
|