మస్కట్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) తర్జుమా |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 35:
|}
'''మస్కట్''' (''Muscat'') [[ఒమన్]] దేశపు రాజధాని మరియు అతిపెద్ద నగరము. 2005 జనాభా లెక్కల ప్రకారం నగరం జనాభా షుమారు ఆరు లక్షలు.[http://web.archive.org/web/20020203123530/www.world-gazetteer.com/fr/fr_om.htm].
== మస్కట్ నగరం, గవర్నరేటు ==
మస్కట్ నగరం దేశ రాజధాని. మస్కట్ గవర్నరేటు అనేది ఆరు విలాయత్లతో కలిసి ఉన్న ఒక పాలనా విభాగం. చారిత్రికంగా దేశపు రాజధాని ఉన్న మస్కట్ పాత నగరాన్ని మాత్రమే మస్కట్ (ముత్రా) అని కూడా అంటుంటారు. కాని ఇప్పుడు ఈ ఆరు విలాయత్లూ వివిధ పరిపాలనా భవనాలతో ఒకే నగరంగా
== చరిత్ర ==
[[దస్త్రం:Old Muscat.jpg|thumb|250px|పాత మస్కట్ నగరం]]
క్రీ.శ. రెండవ శతాబ్దం నుండి మస్కట్ నగరపు చారిత్రికాధారాలున్నాయి. ఒమన్ దేశానికి దక్షిణాన [[సలాలా]] దగ్గర ఉన్న 'ఖోర్ రోరి' నుండి ప్రపంచమంతటా [[సాంబ్రాణి]] ఎగుమతి అయ్యేది. దానిని గ్రీకు వారు 'మస్కట్' అన్నారు. [[భారత దేశం|భారత దేశానికి]] సముద్రపు దారి కనుక్కొనే ప్రయత్నంలో [[పోర్చుగీసు]] యాత్రికుడు [[వాస్కో డ గామా]] ఒమన్లో ఆగాడు. తరువాత 1507లో పోర్చుగీసువారు మస్కట్ను ముట్టడించి ఆక్రమించారు. 1649లో పోర్చుగీసు వారిని ఓడించి ఇమామ్ సుల్తాన్ బిన్ సైఫ్ వారిని [[గోవా]] తరిమివేశాడు. తరువాత అదే ఇమామ్ మస్కట్ రాజ్యాన్ని విస్తరించి బలవంతంగానూ, ఐశ్వర్యవంతంగానూ చేశాడు. 1737లో పర్షియన్లూ, 1803లో సౌదీకి చెందిన వహాబీలూ మస్కట్పై దండెత్తారు కాని వారిని వెడలగొట్టడంలో స్థానికులు సఫలమయ్యారు. 1853లో అప్పటి సుల్తాన్ '[[జాంజిబార్]]'ను రాజధానిగా
1913లో సుల్తాన్ తైమూర్ బిన్ ఫైసల్ తన రాజ్యాన్ని 'మస్కట్ & ఒమన్'గా నామకరణం చేశాడు. కాని మస్కట్పై అధిపత్యం సుల్తానుకూ, ఒమన్పై అధిపత్యం ఇమామ్కూ ఉన్నాయి. 1947 తరువాత బ్రిటిష్వారి సహకారంతో సుల్తాన్ అప్పటి ఇమామ్ను ఓడించాడు. [[బురైమి]]ఒయాసిస్ను కూడా
పంక్తి 52:
అవి
* '''మస్కట్''': దీనినే ప్రస్తుతం 'పాత మస్కట్' లేదా 'పాత నగరం' అని కూడా
* '''మత్రా / ముత్రా''': ఇది మస్కట్ వెలుపల ఉన్న ఓడ రేవు స్థలం. చారిత్రికంగా ఒమన్కు ఇది విదేశ వాణిజ్య కేంద్రం. అప్పటినుండి ఉన్న 'సూక్' (సంత లేదా బజారు) ఇటీవల ఆధునికీకరింపబడింది. రియామ్, కల్బూ అనేవి మత్రాలో ప్రాంతాలు.
* [[బౌషర్]]: ఒకప్పుడు మస్కట్ వెలుపల చిన్న గ్రామంగా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు రాజధానికి కేంద్ర స్థానంగా వర్ధిల్లింది. అల్-ఖువెయిర్, కురమ్, ఘాలా, అజైబా, ఘుబ్రా అనేవి బౌషర్ విలాయత్లో భాగాలు. అత్యధికంగా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విదేశీ రాయబార కార్యాలయాలు బౌషర్ ప్రాంతంలో ఉన్నాయి. అధికంగా భారతీయ కుటుంబాలు నివసించే ప్రాంతం కూడా ఇదే.
* [[సీబ్]]: ఇది ఇకప్పుడు మత్స్యకారుల గ్రామం. కాని ఇటీవల ముఖ్యమైన ప్రభుత్వ, రక్షణ కార్యాలయాల స్థావరంగా అబీవృద్ధి చెందింది. దేశపు అంతర్జాతీయ విమానాశ్రయం సీబ్లోనే ఉంది. 'రుసేయిల్' పారిశ్రామిక కేంద్రంలో ముఖ్యమైన పరిశ్రమలున్నాయి. అల్-హెయిల్, అల్-ఖోధ్, మవల్లాహ్, మొబెల్లా అనేవి ఈ జిల్లాలో ఇతర భాగాలు.
|