మహర్షుల చరిత్రలు (మొదటి సంపుటము): కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 1:
{{సమాచారపెట్టె పుస్తకం | <!-- See Wikipedia:WikiProject_Novels or Wikipedia:WikiProject_Books -->
| name = మహర్షుల చరిత్రలు
| image =
| image_caption =
| author = [[బులుసు వేంకటేశ్వర్లు]]
| country = [[భారత దేశము]]
| language = [[తెలుగు]]
| genre = జీవితచరిత్రలు
| editor =
| publisher = [[తిరుమల తిరుపతి దేవస్థానములు]], తిరుపతి.
| release_date = [[1981]]
| pages =
| isbn =
| price =
| ముద్రణ సంవత్సరాలు =
| ప్రతులకు = [[తిరుమల తిరుపతి దేవస్థానములు]], [[తిరుపతి]]
| అంకితం =
}}
'''మహర్షుల చరిత్రలు''' [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురించిన విశిష్టమైన ప్రామాణిక గ్రంధములు.
పంక్తి 21:
పవిత్ర భారతదేశంలో ఎందరో [[మహర్షులు]] అవతరించి బ్రహ్మనిష్ఠా గరిష్టులై లోకోపకారకములైన ఎన్నెన్నో ఘనకార్యాలు నిర్వర్తించారు. ప్రపంచ ప్రజలు వీరి ఋణాన్ని ఎన్నటికీ తీర్చుకోలేదు. యుగయుగాల భారతీయ సంస్కృతినీ, విజ్ఞానమును విశ్వానికి చాటిన ధర్మస్వరూపులు వారు. తపస్స్వాధ్యాయ నిరతులై, నిగ్రహానుగ్రహ సమర్థులై, త్రికాలజ్ఞులైన మన మహర్షులు గురించిన విషయములెన్నో మన పురాణేతిహాసాలలో కనిపిస్తాయి. వారు స్వయంగా ధర్మములు ఆచరించి లోకానికి ఆదర్శప్రాయులైనారు. అనేక ధర్మశాస్త్రాలు రచించి ప్రపంచానికి ఉపకరించారు.
 
మహర్షుల చరిత్రలు 1989 వరకు ఏడు సంపుటములు వెలువడ్డాయి. ఇందు మొదటి సంపుటమును 1981లో విద్వాన్ [[బులుసు వేంకటేశ్వర్లు]] రచించినది. వీరు అనేకములైన ఇతిహాస పురాణాలను చక్కగా అవలోకనము చేసి సర్వజనావబోధకమైన సరళ సుందర శైలిలో రచించిరి.
 
సనాతన ధర్మ ప్రచారమునకై తిరుమల తిరుపతి దేవస్థానములు వారు వెలువరచుచున్న ధార్మిక గ్రంథ పరంపరలో ఈ మహర్షుల చరిత్రలు విశిష్టమైనవి.