మహారాష్ట్ర: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 26:
}}
'''మహారాష్ట్ర''' (Maharashtra), ([[మరాఠీ]]: महाराष्ट्र ) [[భారతదేశం]]లో వైశాల్యపరంగా మూడవ పెద్దరాష్ట్రం, జనాభా పరంగా
మహారాష్ట్ర ప్రాంతము [[ఋగ్వేదం]] లో ''రాష్ట్ర''అనీ, [[అశోకుడు|అశోకుని]] శాసనాలలో ''రాష్ట్రీకము'' అనీ,
ఈ విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ''మహాకాంతార'' (అంటే పెద్ద అడవులు) అన్నపదం నుండి మహారాష్ట్ర పదం పుట్టిందని అంటారు.
పంక్తి 44:
=== ప్రాచీన, మధ్య యుగ చరిత్ర ===
మహారాష్ట్ర గురించి క్రీ.పూ. 3వ శతాబ్దం నుండే లిఖితపూర్వకమైన ఆధారాలు లభించాయి.
[[మౌర్యసామ్రాజ్యం]] పతనానంతరం క్రీ.పూ. 230 - క్రీ.శ.225 మధ్య మహారాష్ట్ర ప్రాంతం [[శాతవాహనసామ్రాజ్యం]]లో భాగమయ్యింది. ఈ కాలంలో ఇక్కడి సంస్కృతి, [[మరాఠీ భాష]] బాగా వృద్దిచెందాయి. క్రీ.శ. 78
క్రీ.శ. 250-525లో [[వాకాటకులు]] [[విదర్భ]] ప్రాంతాన్ని పాలించారు. వారి కాలంలో కళలు, సాంకేతిక పరిజ్ఞానము, నాగరికత బాగా వృద్ధిచెందాయి. 6వ శతాబ్దానికల్లా మహారాష్ట్ర ప్రాంతమును [[బాదామి చాళుక్యులు]] పాలించారు. 753వ సంవత్సరంలో [[రాష్ట్రకూటులు]] మహారాష్ట్రపాలకులయ్యారు. వారి సామ్రాజ్యం దాదాపు దక్కన్ అంతా విస్తరించింది. మరలా రాష్ట్రకూటులను ఓడించి బాదామి చాళుక్యులు 973-1189మధ్య మహారాష్ట్రలో కొంతభాగాన్ని పాలించారు.
క్రీ.శ.13వ శతాబ్దంలో [[ఢిల్లీ సుల్తానులు]] మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకొన్నారు. మొదట [[అల్లాఉద్దీన్ ఖిల్జీ]], ఆతరువాత [[ముహమ్మద్ బిన్ తుఘ్లక్]] దక్కన్లో తమ అధికారాన్ని నెలకొలిపారు. 1347లో తుఘ్లక్ల రాజ్యం పతనమయినాక [[బీజాపూర్]]కు చెందిన [[బహమనీ సుల్తానులు]] తరువాత
=== మరాఠాలు, పేష్వాలు ===
[[దస్త్రం:Shivaji_the_Great.jpg|thumb|right|శివాజీ మహారాజు చిత్రం]]
17వ శతాబ్దారంభంలో స్థానికులైన మరాఠాల నాయకత్వంలో [[మరాఠా సామ్రాజ్యం]] వ్రేళ్ళూనుకొనసాగింది. 1674లో [[ఛత్రపతి శివాజీ|శివాజీ భోన్సలే]] రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు.
1680దశకంలో శివాజీ కొడుకు [[శంభాజీ భోన్సలే]] ఔరంగజేబు చేత చిక్కి ఉరితీయబడ్డాడు. [[శంభాజీ]] తమ్ముడైన [[రాజారామ్ భోన్సలే]] తమిళప్రాంతానికి పారిపోయి "[[జింజీ]] కోట"లో తలదాచుకొన్నాడు. 18వ శతాబ్దంలో [[రాజారామ్]] కాస్త బలపడిన సమయానికి పరిస్థితులు మారిపోయాయి.
పంక్తి 63:
[[శంభాజీ]] కొడుకు [[షాహు భోన్సలే]] అసలైన వారసునిగా, పినతల్లి [[తారాబాయి|తారాబాయితో]] కొంత ఘర్షణను ఎదుర్కొని, తన మంత్రి (పేష్వా)[[బాలాజీ విశ్వనాధ్]] సహాయంతో సింహాసనం చేజిక్కించుకొన్నాడు. తరువాత 4దశాబ్దాలు భోన్సలేలు నామమాత్రంగా అధికారంలో ఉన్నారు పేష్వాలు నిజమైన అధికారాన్ని నెరపారు. ముఘల్లను ఓడించిన పేష్వాల అధికారం ఉత్తరాన [[పానిపట్]] నుండి దక్షిణాన [[తంజావూరు]] వరకు, [[గుజరాత్]] లోని మెహసనా నుండి [[మధ్యప్రదేశ్]] లోని [[గ్వాలియర్]], [[ఇండోర్]]ల వరకు విస్తరించింది.
[[బాలాజీ విశ్వనాధ్]], అతని కొడుకు [[బాజీరావు పేష్వా]]లు వారిపాలనలో ఉన్న ప్రాంతంలో రెవిన్యూ విధానాన్ని, పరిపాలనా విధానాన్ని క్రమబద్ధీకరించారు. ఇందుకు
అదేసమయంలో మరాఠా ప్రాంతాలుకాని చోట్ల అధిపత్యం సామంతులకు కట్టబెట్టారు. అలా గ్వాలియర్లో సింథియాలు, ఇండోర్లో హోల్కర్లు, బరోడాలో గైక్వాడ్లు, ధార్లో పవార్లు
1761లో [[మూడవ పానిపట్టు యుద్ధం]]లో అఫ్ఘన్ సేనాని [[అహ్మద్షా అబ్దాలీ]] సైన్యంతో జరిగిన యుద్ధంలో మరాఠాలు దారుణంగా పరాజితులయ్యారు. దీనితో మరాఠా సామ్రాజ్యం చిన్న చిన్న రాజ్యాలుగా
=== బ్రిటిష్ రాజ్య కాలం ===
భారత రాజకీయాల్లోకి [[బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ]] రావడంతో వారికి, మరాఠాలకు పోరులు మొదలయ్యాయి. 1777-1818 మధ్య మూడు [[ఆంగ్ల-మరాఠా యుద్ధాలు]]
బ్రిటిష్వారు ఈ ప్రాంతాన్ని [[బొంబాయి ప్రెసిడెన్సీ]]లో భాగంగా పాలించారు. అది ప్రస్తుత [[పాకిస్తాన్]]లోని [[కరాచీ]]నుండి ఉత్తర దక్కన్ వరకు విస్తరించి ఉండేది. చాలా మరాఠా రాజ్యాలు మాత్రం బ్రిటిష్ సామంతరాజ్యాలుగా మిగిలి ఉన్నాయి. వాటిలో [[నాగపూర్]], [[సతారా]], [[కొల్హాపూర్]]లు ముఖ్యమైనవి. 1848లో సతారా, 1853లో నాగపూర్, 1903లో బేరార్లు బ్రిటిష్ రాజ్యంలో కలిపివేయబడ్డాయి. మరాఠ్వాడా ప్రాంతం [[హైదరాబాద్]] [[నిజాం]] రాష్ట్రంలో భాగంగా ఉండేది.
పంక్తి 90:
మహారాష్ట్రకు ఉత్తరాన, మధ్యప్రదేశ్ సరిహద్దులలో [[సాత్పూరా]] పర్వతశ్రేణులున్నాయి.
[[నర్మద]], [[తపతి]] నదులు మహారాష్ట్ర ఉత్తరభాగంలో నీటి వనరులు. ఇవి పడమటివైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తాయి. [[వైన గంగ]] వంటి నదులు దక్షిణదిశగా ప్రవహిస్తున్నాయి.
దక్కన్ పీఠభూమిలో చాలాభాగం నల్లరేగడినేల. ప్రత్తి వ్యవసాయానికి అనుకూలమైనది.
పంక్తి 100:
* [[గుగమల్ నేషనల్ పార్కు]], దీనినే [[మేల్ఘాట్ టైగర్ రిజర్వ్]] అని కూడా అంటారు - ఇది విదర్భ ప్రాంతంలో [[అమరావతి]] జిల్లాలో ఉన్నది.
* [[నవీగావ్ నేషనల్ పార్కు]] -
* [[పెంచ్ నేషనల్ పార్కు]] - నాగపూర్ జిల్లాలో ఉన్నది. ఈ పార్కు [[మధ్యప్రదేశ్]]లో కూడా విస్తరించింది. దీనిని టైగర్ ప్రాజెక్టుగా వృద్ధిపరచారు.
* [[సంజయ్ గాంధీ నేషనల్ పార్కు]] - దీనినే [[బోరివిలి నేషనల్ పార్కు]] అంటారు. [[ముంబాయి]] నగరంలో ఉన్నది. నగర పరిధిలో ఉన్న నేషనల్ పార్కులతో పోలిస్తే ప్రపంచంలో పెద్దది.
పంక్తి 110:
=== స్థూల ఉత్పత్తి ===
మహారాష్ట్ర స్థూల రాష్ట్రోత్పత్తి వివరాలు (మార్కెట్ ధరల ఆధారంగా, కోట్ల రూపాయలలో) క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి. [http://mospi.nic.in/mospi_nad_main.htm
{| class="wikitable"
|-
పంక్తి 167:
మొత్తం దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులలో 13% మహారాష్ట్రనుంచే వస్తున్నాయి. రాష్ట్రంలో 64% ప్రజలు వ్యవసాయ, సంబంధిత వృత్తులపై ఆధారపడి ఉన్నారు. కాని స్థూల రాష్ట్రాదాయంలో 46% పరిశ్రమలనుండే వస్తున్నది.
దేశంలో మొదటి 500 వ్యాపార సంస్థలలో 41% పైగా సంస్థలు (Over 41% of the ''S&P CNX 500'' conglomerates)
మహారాష్ట్రలో ముఖ్యమైన పరిశ్రమలు:
పంక్తి 205:
భారతదేశానికి ఆర్ధిక రాజధాని, సినిమా రాజధాని ముంబాయి నగరమేనని అంటారు.
దాదాపు అన్ని పెద్ద బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు, భీమా సంస్థలు, వాణిజ్య సంస్థల ప్రధాన కార్యాలయాలు
ముంబాయిలో సినిమా పరిశ్రమను [[బాలీవుడ్]] అని చమత్కరిస్తుంటారు. ([[అమెరికా]]లోని [[హాలీవుడ్]]ను పురస్కరించికొని). హిందీ సినిమాలకు, టెలివిజన్ పరిశ్రమకు ఇది ప్రధాన కేంద్రం.
ఇటీవల [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]]
బొగ్గు ఆధారంగా ఉత్పత్తి చేసే విద్యుత్తు (దేశంలో 13%), అణు విద్యుత్తు (దేశంలో 17%) - ఈ రెండింటిలోనూ మహారాష్ట్రదే దేశంలో అగ్రస్థానం.
పంక్తి 245:
== జనవిస్తరణ ==
మహారాష్ట్ర స్థానికులను '''మహారాష్ట్రియన్''' అంటారు. 2001 జనాభా లెక్కల ప్రకారం మహారాష్ట్ర జనాభా 96,752,247. ఇందులో [[మరాఠీ]] మాతృభాషగా ఉన్నవారు 62,481,681. రాష్ట్రం జనసాంద్రత చ.కి.మీ.కు 322.5. రాష్ట్రజనాభాలో పురుషులు
అధికార భాష మరాఠీ. పెద్ద నగరమైన ముంబాయిలో మరాఠీతో బాటు [[హిందీ]], [[గుజరాతీ]], [[ఇంగ్లీషు]] భాషలు విస్తారంగా మాట్లాడుతారు. రాష్ట్ర వాయువ్యప్రాంతంలో [[అహిరాణి]] అనే మాండలికం కొద్దిమంది మాట్లాడుతారు. దక్షిణ కొంకణ ప్రాంతంలో [[మాల్వాణి]] అని పిలువబడే [[కొంకణి భాష]]మాండలికం మాట్లాడుతారు. దీనిని మరాఠీ భాష మాండలికం అనికూడా అనవచ్చు.
పంక్తి 285:
== సంస్కృతి ==
మహారాష్ట్ర సంస్కృతి అన్ని మతాల, వర్గాల జీవనశైలికి కలయికగా రూపు
మహారాష్ట్రలో చాలా పురాతనమైన మందిరాలున్నాయి. ఇక్కడి మందిరాలలో ఉత్తర, దక్షిణ భారతాల నిర్మాణశైలుల కలయిక ప్రతిబింబిస్తుంది. ఇంకా హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాల మేళవింపు మందిరాల్లోనూ, ఆచారాల్లోనూ చూడవచ్చును.
గోంధల్, లవని, భరుద్, పొవడా వంటివి మహారాష్ట్ర జానపదసంగీత విధానాలు.
[[ధ్యానేశ్వరుడు]] రచించిన "భావార్ధ దీపిక" (ధ్యానేశ్వరి) మరాఠీ సాహిత్యంలో మొదటి రచనలలో ఒకటి.
నాటక రంగం, సినిమా పరిశ్రమ, టెలివిజన్ పరిశ్రమ - మూడూ బొంబాయి నగరంలో కేంద్రీకృతమైనాయి. నటీనటులు, సాంకేతికనిపుణులు, కళాకారులు ఈ మూడు రంగాలలో ఒకదానినుండి మరొకదానికి మారడం సర్వసాధారణం.
పంక్తి 308:
* [[కొల్హాట్కర్]] - నాటక రచయిత
* [[దేవల్]] - నాటక రచయిత
* [[గడ్కారి]] - నాటక
* [[కిర్లోస్కర్]] - నాటక
* [[బాల గంధర్వ]] - రంగస్థల నటుడు
* [[కేశవరావు భోన్సలే]] -
* [[భావురావ్ కొల్హాట్కర్]] -
* [[దీనానాధ్ మంగేష్కర్]] -
* [[లతా మంగేష్కర్]] - ప్రముఖ నేపథ్యగాయని
పంక్తి 334:
== బయటి లింకులు ==
* [http://www.maccia.org.in
* [http://www.maccia.org.in Maharashtra Chamber of Commerce, Industry & Agriculture (MACCIA)]
* [http://www.maharashtratourism.gov.in/mtdc/Default.aspx?strpage=gethistory.html History of Maharashtra]
పంక్తి 346:
* [http://www.india-picture.net/maharashtra India Picture] – Photos from several places in Maharashtra.
* [http://www.maayboli.com Maayboli] – A bilingual directory of Marathi and Maharashtra related resources.
* [http://www.ideasnext.com/marathimusic/index.htm
* [http://www.saishreeindia.com/maharashtra.html
* {{wikivoyage|Maharashtra}}
* http://www.maharashtra.gov.in/english/Districts%20List.php
|