ఉజ్జయిని: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Shankar1242 (చర్చ | రచనలు) |
Shankar1242 (చర్చ | రచనలు) |
||
పంక్తి 32:
[[శ్రీకృష్ణ]] పరమాత్మ అవంతికలో చదువుకొనుచున్నరోజులలో ఇదియొక జ్యోతిష్యక కేంద్రముగా కూడా ప్రసిద్ధి యొందెనట.ఆనాటకప్పుడే హోరా విజ్ఞాన కేంద్రములలో ఒకటిగా పేరుగాంచినట. ఈఅవంతికకు రాజధానిగా పాలించిన [[విక్రమాదిత్యుడు]] పేరునే [[విక్రమ శకము]] ని ప్రసిద్ధ శకము ఏర్పడినది. యంత్రమహల్ అనబడుచు ప్రస్తుతము ఇక్కడ ఉన్న వేదసాల 1693లో రాజా జయసింగుచే కట్టబడినది.
వైష్ణవ సాధకులు ఇచ్చట ఉన్న [https://en.wikipedia.org/wiki/Shipra_River సిప్రా నది] కుడిగట్టునను, శైవ సాధువులు నదికెడమ గట్టునను విడిదిలు ఏర్పాటు చేసుకొనిచుండెడివారు. మామూలుగా ఈ రెండు తెగల బైరాగులును అవంతికలో ఆరువారములపాటు మకాము వేయుచుండెడివారు. మొదటి మూడు వారములును వారు గ్వాలియరు మహారజు ఆతిధ్యులుగా, ఆతరువాతి మూడువారములు ఉజ్జయిని ధనికుల అతిధులుగా ఉండెడివారు. వారు గుంపులు గుంపులుగా ఉండి, మహంతులను పేరిట
== వెలుపలి లింకులు ==
|