రేనాటి చోళులు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
|||
పంక్తి 6:
రేనాడు అని వ్యవహరింపబడిన ([[కడప]] మండలములోని [[పులివెందుల]], [[కమలాపురం]], [[ప్రొద్దుటూరు]], [[జమ్ములమడుగు]] తాలూకాలు, [[చిత్తూరు]] మండలములోని [[మదనపల్లి]], [[వాయల్పాడు]] తాలూకాలు) దేశ విభాగములో [[తెలుగు]] భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడ అంటారు. క్రీ. శ. 6వ శతాబ్దము నుండి 9వ శతాబ్దము వరకు
==రాజధాని==
పంక్తి 14:
==రాజవంశము==
రేనాటి చోళులు మొదట పల్లవరాజులకడ సామంతులుగా ఉండి స్వతంత్రులయ్యారు. శాసనాలను బట్టి కరికాలుని వంశములో నందివర్మ (క్రీ. శ. 550), అతని కుమారులు సింహవిష్ణు, సుందరనంద, ధనంజయవర్మ (క్రీ. శ. 575), కడపటివానికి మహేంద్రవిక్రమ (క్రీ. శ. 600), వానికి గుణముదిత, పుణ్యకుమార అను ఇద్దరు కొడుకులు
==విశేషాలు==
కరికాలుని సంతతికిచెందిన వీరు కావేరీతీరమునగల చోళవంశమువారు. ధనంజయవర్మకు పూర్వమే వీరు తెలుగు దేశానికి వలస వచ్చిఉంటారు. కమలాపురం తాలూకాలో కలమళ్ళ గ్రామంలో ధనంజయవర్మ వేయించిన శిలాశాసనం వారి వంశపువారికే మొదటిదిగాక తెలుగు భాషకే మొదటి వాక్యరచనయై ఉన్నది. పగిలిఉన్న శిలాభాగములో "ఎరికల్ ముతురాజు ధనుంజయుడు రేణాండు ఏళన్" అనే వాక్య భాగము పూర్తి అర్థమిస్తున్నది.
రాజ్య నిర్వహణలో దేశము
ముఖ్యమైన
ప్రొద్దుటూరి దగ్గర పెన్నానది ఒడ్డున రామేశ్వరాలయమును "పోర్ముఖరామ" అను బిరుదు గల పుణ్యకుమారుడు కట్టించాడు.
==మూలాలు==
|