| birth_place = [[పార్వతీపురం]] దగ్గర [[పెదబొండపల్లి]]
| native_place =
| death_date =
| death_place =
| death_cause =
| known = జానపద వాగ్గేయకారుడు<br />, గాయకుడు,<br /> జననాట్యమండలి అధ్యక్షుడు.<br /> [[హేతువాది]],
| occupation =
| title =
పంక్తి 39:
==జీవిత విశేషాలు==
ఈయన [[పార్వతీపురం]] దగ్గర [[పెదబొండపల్లి]] లో [[1943]] జూన్ లో జన్మించారు. తండ్రి జగన్నాధం తల్లి చినతల్లి.2008,నవంబరు 23 న తెనాలిలో ఈయనకు [[బొల్లిముంత శివరామకృష్ణ]] సాహితీ అవార్డును [[బి.నరసింగరావు]] చేతులమీదుగా ప్రధానం చేశారు.<ref>[http://www.hindu.com/2008/11/24/stories/2008112458330300.htm Vangapandu feted The Hindu నవంబర్ 24, 2008]</ref> ప్రజలకోసం బ్రతికిన [[నాజర్]] లాంటి కళాకారుడని [[వంగపండు]] ను పోలుస్తారు.వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]] తో కలిసి 1972లో పీపుల్స్ వార్ యొక్క సాంస్కృతిక విభాగమైన జన నాట్యమండలిని స్థాపించాడు. వంగపండు మూడు దశాబ్దాలలో 300కు పైగా పాటలు వ్రాశాడు. అందులో 12 పాటలు అన్ని గిరిజన మాండలికాలతో పాటు తమిళం, బెంగాళీ, కన్నడ మరియు హిందీ వంటి పది భారతీయ భాషలలోకి కూడా అనువదించబడినవి. "యంత్రమెట్టా నడుస్తు ఉందంటే..." అనే పాట ఒక ఆచార్యునిచే ఆంగ్లంలో కూడా అనువదించబడి అమెరికా, ఇంగ్లాండులో అభిమానం చూరగొన్నది.<ref>[http://www.hindu.com/thehindu/mp/2004/08/02/stories/2004080201670300.htm Sings his way into hearts - The Hindu ఆగష్టు 02, 2004]</ref>విప్లవ కవిత్వంలో పాట ప్రముఖ పాత్ర వహించింది. [[సుబ్బారావు పాణిగ్రాహి]] , వంగపండు ప్రసాదరావు, [[గద్దర్]] మొదలైనవారు విప్లవ భావాలను ప్రజల దగ్గరకు తీసుకెళ్ళారు.