వశిష్ఠ నారాయణ సింగ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name =
| residence = బసంత్ పూర్, భోజ్పూర్ , బీహార్
| other_names =
| image =Dr.vasishtha narayana singh.jpg
| imagesize = 200px
| caption =
| birth_name =
| birth_date =
| birth_place = బసంత్ పూర్, భోజ్పూర్, బీహార్
| native_place = బసంత్ పూర్, భోజ్పూర్, బీహార్
| known =
| occupation =
| title =
పంక్తి 36:
==జీవిత విశేషాలు==
===బాల్యం-విద్యాభ్యాసం===
'''డాక్టర్ వశిష్ఠ నారాయణ్ సింగ్'''
===అమెరికాలో విద్యాభ్యాసం===
పాఠశాల విద్య తరువాత ఆయన ప్రతిష్టాత్మక పాట్నా సైన్సు కళాశాలలొ చేరారు. ఆ కాలంలో ఆ కళాశాలకు ప్రముఖ గణిత శాస్త్రవేత్త అయిన డా. పి. నాగేంద్ర ప్రిన్సిపాల్ గా యున్నారు. ఆయన వశిష్ఠ నారయణ లోని ప్రతిభను గుర్తించారు. గమ్మత్తుగా అదే సమయంలో అమెరికా లోని కాలిఫోర్నియా-బెర్కిలీ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ స్కాలర్ [[:en:John L. Kelley|జాన్ ఎల్.కెల్లీ]] అక్కడే ఉన్నారు. ప్రొఫెసర్ కెల్లీ గణిత శాస్త్రంలోని ప్రముఖ విభాగం అయిన "జనరల్ టోపోలజీ" అనే విశిష్టమైన పుస్తకం వ్రాసి ప్రసిద్ధి పొందారు. ఈ పుస్తకం ఎలాంటి
ఆయన విశేష ప్రతిభ చూసిన ప్రొఫెసర్ కెల్లీకి ఆయనను తన అధ్వర్యంలో అమెరికాలో బోధించాలనే కోరిక కలిగింది. ప్రిన్సిపాల్ డా.నాగేంద్ర వెంటనే ప్రత్యేక పరీక్షలను వశిష్ఠబాబుకు పెట్టాడు అందులో ఆయన శత శాతంలో ఉత్తీర్ణుడై ఆ కళాశాలలోని విద్యాభ్యాసాన్ని ముగించాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు ఉన్నత చదువు కోసం బర్కిలీ రావాలని అభ్యర్ధించాడు. దానికి డా. సింగ్ తన స్వంత ఖర్చులతో యు.ఎస్.ఎ రావడం కష్టమని తెలిపాడు.దానికి ప్రొఫెసర్ కెల్లీ దానికి సహాయం అందిస్తానని వాగ్దానం చేశాడు. ప్రొఫెసర్ కెల్లీ ఆయనకు వీసా మరియు విమాన టికెట్లను ఏర్పాటుచేసి "యూనివర్శితీ ఆఫ్ కాలిఫోర్నియా-బెర్కిలీ"(UCB) లో చేర్చాడు. ఆ విధంగా 1969 లో ఆయన కాలిఫోర్నియా,యు.ఎస్.ఎ లో పరిశోధనా స్కాలర్ గా నిలిచాడు.<ref>[http://www.genealogy.ams.org/id.php?id=31977 కాలిఫోర్నియా లో పి.హె.డి]</ref> <ref>[http://genealogy.math.ndsu.nodak.edu/id.php?id=493 mathematics geneology project]</ref> వశిష్ట నారాయణ సింగ్ సిగ్గుతో కూడిన వ్యక్తిత్వం అయినందున ప్రొఫెసర్ కెల్లి ఆయనపై విశేషమైన శ్రద్ధ తీసుకున్నారు.ఆయన ఏ హె.ఒ.డి క్రింద పనిచేయకుండా విశేష శైలిలో పి.హె.డి పూర్తి చేసి "నాసా" లో పనిచేయుటకు సంకల్పించారు. అచట ఆయన "సైక్లిక్ వెక్టర్స్ స్పేస్ థియరీ/రీప్రొడ్యూసింగ్ కెర్నల్స్ అండ్ ఆపరేటర్స్ విత్ ఎ సైక్లిక్ వెక్టార్" అనే అంశం పై పరిసోధనలు చేశారు. ఆయన చేసిన పరిశోధన ఆయనను ప్రపంచంలో విజ్ఞానశాస్త్రంలో గొప్ప శాస్త్రవేత్తగా నిలిపాయి. ఆయన 'ఆల్బర్ట్ ఐన్స్టీన్" వంటి ప్రఖ్యాత శాస్త్రవేత్త ల రచనలను కూడా సవాలూ చేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు.
===ఉద్యోగం===
పంక్తి 50:
అదే కాలంలో వశిష్ఠబాహు ఆమె భార్య విడాకులు తీసుకొన్న మరియొక మసస్తాపానికి గురయ్యారు. ఆ సమయంలో వైద్యులు ఈ దురదృష్టకర సంఘటన జరిగడం తన మానసిక స్మృతి తప్పడానికి కారణమని తెలిపారు. ఆయన ఒక సన్యాసి భార్య (అరుంధతి) ని కోరుకున్నారు. కానీ ఆయన కు ఒక స్త్రీ తటస్థించింది. ఆమె ఆయనతో "మీరు ఒక విలువైన వ్యక్తి కావచ్చు, కానీ మీరు నాకు యోగ్యత లేని వ్యక్తి" అని పలికింది. ఈ మాటలు ఆయన హృదయాన్ని గాయపరచింది.
1989 లో ఆయన తండ్రి మరణం తరువాత వశిష్ట బాబు ఆయన స్వగ్రామాన్ని సందర్శించాడు. ఆయన ఒక ఉపన్యాసాన్ని కూడా యిచ్చాడు. ఆ సమయంలో ఆయన సాధారణ స్థితిలోనే ఉన్నాడు. ఆయన తండ్రి అంత్యక్రియలు చేసిన తరువాత రాంచీ వెళ్ళాడు. అచట ఆయన సోదరుడు అయోధ్య ప్రసాద్
వశిష్టబాబు "నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్", బెంగలూరు లో ప్రభుత్వ ఖర్చులతో చికిత్స కోసం చేరాడు. ఆయన ఫిబ్రవరి 1993 నుండి జూన్ 1994 వరకు ఆ హాస్పటల్ లోనే ఉన్నారు. కానీ కోలుకోలేదు. ఆ వైద్యశాలలోని వైద్యులు ఆయనను యు.ఎస్.ఎ లో చికిత్స కోసం పంపించాలని కోరారు. కానీ ఆయనకు భారత దేశంలో మంచి వైద్య సహాయం లేదు లేదా ఆయనను మంచి కుటుంబ వాతావరనంలొ ఉంచాలని నిర్ణయించారు. అప్పటి నుండి ఆయన తన సమయాన్ని స్వగ్రామంలోనే గడుపుతున్నారు. ఆయన మెదడులోని వైపరీత్యాలకు మంచి ప్రేమతో కూడిన కుటుంబ వాతావరణమే మందు అని చెప్పారు.
|