విద్యారణ్యుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:శృంగేరి మఠాధిపతులు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
[[బొమ్మ:Vidyaranyudu.JPG|thumb|right|విద్యారణ్యుడు ]]
'''విద్యారణ్యుడు''' లేదా '''మాధవాచార్యుడు''' [[శృంగేరి]] శారదా మఠానికి 12వ పీఠాధిపతి. [[ఆది శంకరాచార్యులు|శంకరాచార్యుల]] తరువాత
==సన్యాసం స్వీకరణ==
సన్యాస స్వీకారానికి ముందు విద్యారణ్యుని పేరు మాధవ. ఈ మాధవ ఇప్పటి [[వరంగల్లు]](ఏలశిలా నగరం)లోని ఇద్దరు పేద నియోగి బ్రాహ్మణ
వయస్సులో చిన్నవాడైనప్పటికీ సన్యాసం ముందు స్వీకరించడంవల్ల భారతీకృష్ణ తీర్థ ముందు పీఠాధిపత్యం చేయగా,ఆ తరువాత, ఆయన తరువాత సన్యాసం తీసుకొన్న విద్యారణ్యుడు శృంగేరి శారదా పీఠాన్ని అధిరోహిస్తాడు.
==దేశాటన==
సన్యాసం తీసుకొన్నాక, విద్యారణ్యుడు [[కాశీ]] మరియు [[బదరీ]] కి తీర్థయాత్రకు వెడతాడు. అక్కడ నుండి [[వ్యాసుడు|వేదవ్యాసుల]] మార్గదర్శకత్వములో బదరికాశ్రమానికి వెళ్ళి అక్కడ శ్రీ విద్య గ్రహిస్తాడు. ఉత్తర భారత యాత్ర పూర్తి చేశాక తిరిగి దక్షిణ భారత దేశానికి వచ్చి [[హంపి]] సమీపంలో ఉన్న మాతంగ పర్వతం వద్ద యోగ నిష్ఠలో కొంత కాలం గడిపాడు. అలా
==విజయనగర సామ్రాజ్య స్థాపన==
అప్పటి [[ఢిల్లీ]] సుల్తాను [[దక్షిణ భారతదేశం]] పై యుద్ధం చేసి [[మొదటి హరిహర రాయలు|హరిహర రాయలు]], బుక్కరాయలు లను బందీచేసి, ఖైదుగా ఢిల్లీ తీసుకెళ్ళుతాడు. బుక్కరాయలు, హరిహర రాయలలను [[ఇస్లాం]] మతం తీసుకోవాలని బలవంత పెడుతాడు. కాని వారు ససేమిరా అని నిరాకరించడముతో ఢిల్లీ సుల్తాను వారిరువురి విక్రమ, ప్రరాక్రమాలను చూసి వారిద్దరినీ
==జగద్గురువుల గొప్పతనం==
పంక్తి 19:
విద్యారణ్యుడు కాశీలో ఉన్నందున, ఇక్కడ శృంగేరిలోని విషయాలు అన్నీ అతనికి, భారతీతీర్థ ఆజ్ఞతో శ్రీముఖంగా పంపిస్తారు. విద్యారణ్యుడు తన యాత్ర త్వరగా ముగించుకొని శృంగేరికి వస్తూ హంపిలో బస చేస్తాడు. అప్పుడు బుక్క రాయలు విద్యారణ్యుడితో పాటు ఉండి, అక్కడ విద్యారణ్యుడి కోసం విరూపాక్ష దేవాలయానికి ప్రక్కన మఠాన్ని ఏర్పాటు చేస్తాడు. భారతీతీర్థుడు విదేహ ముక్తి పొందిన తరువాత విద్యారణ్యుడు శృంగేరీ శారదా మఠం పీఠం అధిరోహించి, జగద్గురువుగా 1380 నుంచి 1386 వరకు ఆరు సంవత్సరాలు నిర్వహణ బాధ్యతలు చేబడతాడు.
==విద్యారణ్యుడి
[[భారతీకృష్ణ తీర్థ]] శృంగేరి మఠాన్ని అధిరోహించి క్రీ.శ. 1333 నుండి 1380 వరకు పరిపాలించారు. భారతీకృష్ణ తీర్థ స్వామి గురువుగారు సమాధిచెందిన ప్రదేశంలో శ్రీ విద్యాశంకర దేవాలయం నిర్మించడం మొదలుపెట్టారు. శృంగేరీ శారదామఠానికి పీఠాధిపతిగా 6 సంవత్సరాలు 1380-1386 వరకు ఉండి 1386 లో విదేహ ముక్తి పొందుతాడు. హరిహర రాయలు
విద్యారణ్యుడు గొప్ప విద్వాంసుడు, గొప్ప యోగి, శంకరుల కాలము తరువాత శంకరులంతటి వానిగా వర్ణించబడ్డాడు.
హరిహర రాయలు , బుక్క రాయలు విద్యారణ్యుడి
:విద్యారణ్యుడు [[బ్రహ్మ]]యా? కాని నాలుగు ముఖాలు కనిపించడం లేదే. [[విష్ణువు|విష్ణువా]]? నాలుగు చేతులు కనిపించడం లేదే. [[శివుడు|శివుడా]]? మూడో నేత్రం కనిపించడం లేదే. ఈ ప్రశ్నలు మమ్మల్ని వేధించగా మేము తెలుసుకొన్నది '''విద్యారణ్యుడు'''
(శృంగేరి ఫలకం హరిహర రాయలు II మే 1386).
==మఠాలు==
భారతీతీర్థులు ప్రారంభించిన మఠాలు విద్యారణ్యుడి ఆద్వర్యములో చక్రవర్తుల దానములవలన సిరులతో తులతూగాయి . దక్షిణ భారత దేశం నలుమూలల శృంగేరి శారద మఠానికి అనుబంధంగా ఉప మఠాలుగా వెలశాయి. శృంగేరి కి 6 మైళ్ళ దూరంలో ఉన్న హరిహరపురం లో ఒక మఠం ప్రారంభించబడింది. దానికి శ్రీరామచంద్ర సరస్వతి మొదటి పీఠాదిపతి. తిరుమట్టురు మఠం( తీర్థహళ్ళి తాలూకా),తరువాత కూడాలి మఠం తర్వాతి కాలములో శృంగేరి మఠం ఆధ్వర్యం లో ప్రారంభించబడ్డాయి. హరిహర రాయలు శృంగపుర, విద్యారణ్యపురాలను అగ్రహారాలుగా
==ఇవి కూడా చూడండి==
పంక్తి 39:
* [http://www.sringerisharadapeetham.org/jagadgurus/vidyaranya.php శృంగేరి మఠం వెబ్ సైటు నుండి విద్యారణ్యుడి గురించి మరింత సమాచారం]
* [http://www.sringeri.net/jagadgurus/sri-vidyaranya/biography శృంగేరి శారదా పీఠం వెబ్ సైటులో విద్యారణ్య స్వామి జీవిత విశేషాలు.]
*
[[వర్గం:విజయనగర సామ్రాజ్యం]]
|