విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Adityamadhav83 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 31:
'''విశాఖపట్నం జిల్లా''' ఆంధ్ర ప్రదేశ్లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[విశాఖపట్నం]]
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, [[విశాఖ]] పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన ''[[రామాయణం|రామాయణ]]'', ''[[మహాభారతం|మహాభారతా]]'' లలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. [[శ్రీరాముడు|రాముడు]] సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే [[శబరి]] ని కలవగా ఆమె [[హనుమంతుడు]] నివసించే కొండలకు దారి చూపినట్లు గా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతం లోనే. ఈ ప్రాంతంలోనే [[భీముడు|భీముడు]] [[బకాసురుని]] వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని [[ఉప్పలం]]
స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక [[కోస్తా ఆంధ్ర|ఆంధ్ర]] రాజు, [[వారణాసి|కాశీ]] కి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై,తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి [[11 వ శతాబ్దం|11]], [[12 వ శతాబ్దం|12]] శతాబ్దాలలో [[కుళోత్తుంగ చోళునిచే]] నిర్మించబడినదని తెలుస్తోంది. [[శంకరయ్య చెట్టి]] అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.
ఈ గుడికి దగ్గర లోనే, నాటి విశాఖపట్నంలోనే ధనికుడయిన వ్యక్తికి పెద్ద ఇల్లు ఉండేదట
== జిల్లా చరిత్ర ==
పంక్తి 42:
[[గోదావరి]] నది వరకు విస్తరించిన ప్రాచీన [[కళింగ]] సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంధాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్ది కి చెందిన [[సంస్కృతం|సంస్కృత]] వ్యాకరణ పండితులైన [[పాణిని]], [[కాత్యాయనుడు|కాత్యాయనుని]] రచనల లోను కలదు.
చరిత్ర ప్రకారం,
* [[260]] బి.సి- [[అశోక చక్రవర్తి]] [[కళింగ యుద్ధం]] లో [[కళింగ దేశాన్ని]] జయించాడు. [[విశాఖపట్టణం]] అప్పుడు, [[కళింగ దేశం]] లో ఒక భాగంగా ఉండేది.
పంక్తి 52:
*[[1757]]: [[బొబ్బిలి యుద్ధం]] 23 జనవరి 1757 న [[ఫ్రెంచి]] జనరల్ [[బుస్సీ]] నాయకత్వంలో జరిగింది. అప్పటికి , [[ విశాఖపట్నం జిల్లా ]] ఏర్పడలేదు) . [[విజయనగరం]] రాజు గెలవటం వలన, [[ బొబ్బిలి]] సంస్థానం [[విజయనగరం]] సంస్థానంలో కలిసింది.
*[[1794]]: [[పద్మనాభయుద్ధం]] 10 జూలై 1794 నాడు [[విజయనగరం]]
* [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
* [[1804]]: [[1804 సెప్టెంబర్]] – [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]] అని కూడా అంటారు).
* [[1804]] నుంచి [[1920]] వరకు
* [[1857]]: ప్రధమ స్వాతంత్ర యుద్ధం జరిగినది
* [[1858]]:
* [[1860]]: ఇప్పటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల, ఒక చిన్న పాఠశాల గా మొదలైంది.
* [[1866 లేదా 1876]]: ఈ చిన్న పాఠశాల, ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల) గా ఎదిగింది. ఇ. వింక్లర్ అనే యూరోపియన్ ప్రధాన ఉపాధ్యాయుడు గా ఉన్నాడు.
పంక్తి 66:
* [[1882]]: [[మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882]] లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, [[రంప పితూరీ]] (1922-1924) కి కారణమయ్యాయి.
* [[1886]]: [[1858]] నుంచి భారత
* [[1892]]: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల గా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద
*[[1902]] - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
*[[1904]] - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
పంక్తి 74:
* [[1920]]: [[1920]] నుంచి [[31 అక్టోబర్ 1959]] వరకూ [[విశాఖపట్టణం జిల్లా]] పరిపాలన [[డిస్ట్రిక్ట్ బోర్డ్]] (జిల్లా బోర్డ్) ద్వారా జరిగింది.
* [[1922]]:
* [[1933]] - 7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
* [[1941]] - 6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.
పంక్తి 84:
* [[1955]]: [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]]
* [[1959]]: [[విశాఖపట్టణం జిల్లా]] లో [[డిస్ట్రిక్ట్ బోర్డ్స్]] (జిల్లా బోర్డు) పాలన [[31 అక్టోబర్ 1959]] అంతమైంది.
* [[1959]]:
*[[1957]]: [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి 1957 లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది
*[[1964]]:[[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]]
పంక్తి 92:
==పర్యాటక ప్రాంతాలు==
ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడ వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరము]], [[తొట్లకొండ]] వంటివి
== భౌగోళిక స్వరూపం ==
== ఆర్ధిక స్థితి గతులు
[[దస్త్రం:Hindustan Shipyard in Visakhapatnam.jpg|right|thumb|హిందుస్తాన్ షిప్ యార్డ్]]
[[File:Borra-caves4 vzg.jpg|thumb|బొర్రా గుహలు]]
పంక్తి 104:
[[File:Ship Darshani Prem at Vizag seaport Andhra Pradesh.jpg||thumb|విశాఖపట్నం వోడ రేవులోకి వెళ్తున్న నౌక]]
[[File:Vizagcity.jpg|thumb|విశాఖపట్నం నగరం]]
==
భౌగోళికంగా విశాఖపట్నం జిల్లాను 42 రెవిన్యూ మండలాలుగా విభజించినారు<ref name=mandalCount> పంచాయత్ రాజ్ మంత్రిత్వశాఖ వెబ్సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0203000000&ptype=B&button1=Submit విశాఖపట్నం తాలూకాల వివరాలు]. జూన్ 30, 2007న సేకరించారు. </ref>. ఇది ఒక పట్టణ ప్రాంతంతో కలిపి మొత్తం 43 విభాగాలు అయ్యాయి.
{|
పంక్తి 146:
* [[ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920]], [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]] ఆధారంగా ఏర్పడిన [[డిస్ట్రిక్ట్ బోర్డ్ ]] (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
* [[1804 సెప్టెంబర్]] : [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]]) అని కూడా అంటారు. [[విశాఖపట్టణం జిల్లా]],
* [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]] లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్) మరియు జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు
* ప్రస్తుతం ఉన్న
* ప్రస్తుత చట్టం, అంటే, [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]], ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలు లో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]], మరియు ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]]
పంక్తి 163:
ముఖ్య వ్యాసం: విశాఖపట్నం [[జిల్లా కలెక్టరు కార్యాలయం]]
==[http://vuda.gov.in/about.html/ వుడా]
* [[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం,
[[వుడా]] ఏమి చేస్తుంది.
పంక్తి 172:
2. ఇళ్లు, రోడ్లు, భవనములు నిర్మాణానికి, కావలసిన ప్రణాళికలను తయారుచేసి, వాటిని అమలు చేయటము.
3. బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం.
4. [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్ . ఆర్ ) కోసం, [[వుడా]] ఒక్ బృహత్తర ప్రణాళిక ను అభివృద్ధి చేసి,
== జనాభా లెక్కలు ==
పంక్తి 178:
== పశుపక్ష్యాదులు==
== విద్యాసంస్థలు==
*
==వైద్య సౌకర్యాలు==
పంక్తి 184:
== ఆకర్షణలు==
* [[దర్శనీయప్రదేశాలు]]: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, [[అరకులోయ]], [[సింహాచలం]], [[బొర్రాగుహలు]], అనంతగిరి, [[రామకృష్ణామిషన్ బీచ్]],[[ఋషికొండ బీచ్]], [[కైలాసగిరి]].
== క్రీడలు==
పంక్తి 191:
[[File:Evening scenic view in peddipalem village of Visakhapatnam District.jpg|thumb|right|విశాఖపట్నం జిల్లాలోని [[పెద్దిపాలెం]] గ్రామంలో అందమైన సాయంకాల సమయం.]]
[[File:Kailash Giri, Visakhapatnam.jpg|thumb|కైలాసగిరి, విశాఖపట్నం]]
* [[రెవిన్యూ డివిజన్లు]] (3):
* [[లోక్సభ]] స్థానాలు (2):
* [[శాసనసభ]] స్థానాలు (13):
* [http://te.wikipedia.org/wiki/వర్గం:విశాఖపట్నం_జిల్లా_మండలాలు విశాఖపట్నం జిల్లా మండలాలు]
* [[నదులు]]: నెల్లిమర్ల, చంపావతి, గోస్తని, గంభీరంగడ్డ, నరవగడ్డ, శారద, వరాహ, తాండవ.
==ఇవీ చూడండి==
[[:వర్గం:విశాఖపట్నం_జిల్లా_మండలాలు| విశాఖపట్నం జిల్లా మండలాలు]]
[[:వర్గం:విశాఖపట్నం_జిల్లా_గ్రామాలు
== బయటి లింకులు==
|