విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Wikipedia python library
పంక్తి 31:
'''విశాఖపట్నం జిల్లా''' ఆంధ్ర ప్రదేశ్‌లోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం [[విశాఖపట్నం]]
== జిల్లా పేరు వెనుక చరిత్ర ==
శివ పార్వతుల తనయుడు, శుక్ర గ్రహాధినేత, యుద్ధాల దేవుడు, ధైర్య సాహసాలకు మారు పేరూ అయిన, [[విశాఖ]] పేరిట నగరానికి ఈ పేరు వచ్చిందని ప్రతీతి. ప్రాచీన గ్రంథాలైన ''[[రామాయణం|రామాయణ]]'', ''[[మహాభారతం|మహాభారతా]]'' లలో ఈ ప్రాంత ప్రస్తావన ఉన్నట్లు కనిపించుచున్నది. [[శ్రీరాముడు|రాముడు]] సీత కొరకు వెదకుచూ ఈ ప్రాంతం గుండానే వెళ్ళినట్లు, ఈ పరిసరాల్లోనే [[శబరి]] ని కలవగా ఆమె [[హనుమంతుడు]] నివసించే కొండలకు దారి చూపినట్లు గా రామాయణం తెలియజేస్తున్నది. రాముడు జాంబవంతుని కలిసింది కూడా ఈ ప్రాంతం లోనే. ఈ ప్రాంతంలోనే [[భీముడు|భీముడు]] [[బకాసురుని]] వధించినాడని ప్రతీతి. ఇక్కడికి 40 కి మీల దూరంలోని [[ఉప్పలం]] గ్రామంలో [[పాండవులు|పాండవుల]] ఆయుధాలను (రాతి)చూడవచ్చు.
 
 
స్థానికంగా వినవచ్చే కథ ఒకటి ఇలా ఉంది.(9-11 శతాబ్దపు) ఒక [[కోస్తా ఆంధ్ర|ఆంధ్ర]] రాజు, [[వారణాసి|కాశీ]] కి వెళ్తూ ఇక్కడ విశ్రాంతి కొరకు ఆగాడు. ఆ ప్రదేశ సౌందర్యానికి ముగ్ధుడై,తన ఆరాధ్య దైవమైన విశాఖేశ్వరునికి ఇక్కడ ఒక గుడి నిర్మింపజేసాడు. కాని పురాతత్వ శాఖ ప్రకారం మాత్రం ఈ గుడి [[11 వ శతాబ్దం|11]], [[12 వ శతాబ్దం|12]] శతాబ్దాలలో [[కుళోత్తుంగ చోళునిచే]] నిర్మించబడినదని తెలుస్తోంది. [[శంకరయ్య చెట్టి]] అనే ఒక సముద్ర వ్యాపారి ఒక మండపాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ గుడి లేనప్పటికీ, - ఒక 100 ఏళ్ళ కిందట తుపానులో కొట్టుకు పోయి ఉండవచ్చు - ఈ ప్రాంతపు పెద్దవారు తమ తాతలతో ఈ గుడికి వెళ్ళినట్లుగా చెప్పే వృత్తాంతాలు ఉన్నాయి.
 
ఈ గుడికి దగ్గర లోనే, నాటి విశాఖపట్నంలోనే ధనికుడయిన వ్యక్తికి పెద్ద ఇల్లు ఉండేదట ఆ ఇంటి సింహద్వారానికి, దెవుడి గుడి కి ఉన్నట్లుగా, చిన్న చిన్న గంటలు ఉండేవని, అ ఇంటి కోడలు, రాత్రి పడుకునే ముందు సింహద్వారపు తలుపులు మూసివేస్తున్నప్పుడు అయ్యే గంటల చప్పుడు ఊరంతా వినబడేవట అతి చిన్న గ్రామమయిన విశాఖపట్టణ గ్రామ ప్రజలు , ఆ గంటల చప్పుడు విని, పలానావారి కోడలు పనిపూర్తిచేసుకుని తలుపులు వేసుకుంటుంది అని అనుకునేవారు అని పెద్దలు చెప్పగా 1963 లో విన్నాను. అప్పటికి సముద్రము చాలా దూరంగా ఉండేదట
 
== జిల్లా చరిత్ర ==
పంక్తి 42:
[[గోదావరి]] నది వరకు విస్తరించిన ప్రాచీన [[కళింగ]] సామ్రాజ్యంలో భాగమైన ఈ ప్రాంతపు ప్రస్తావన క్రీ. పూ. 5, 6 శతాబ్దాల నాటి హిందూ, బౌద్ధ గ్రంధాలలోను, క్రీ.పూ. 4 వ శతాబ్ది కి చెందిన [[సంస్కృతం|సంస్కృత]] వ్యాకరణ పండితులైన [[పాణిని]], [[కాత్యాయనుడు|కాత్యాయనుని]] రచనల లోను కలదు.
 
చరిత్ర ప్రకారం, ఇది ఒక పల్లె గ్రామము. జాలరులు చేపలు పట్టుకునే కుగ్రామము. ఇక్కడ విశాఖేశ్వరుని ఆల యం ఉండేదని, ఆయన పేరుమీదే, ఈ గ్రామానికి ఆ పేరు వచ్చిందట. కాలక్రమంలో, సముద్రం ముందుకు రావటంతో, ముంపుకు గురై, ఆ ఆలయం సముద్రంలో కలిసిపోయిందని చెబుతారు. సముద్రాల పక్కన, నదుల పక్కన ఉండే గ్రామాలను తెలుగు వారు [[పట్టణము]] గా పిలిచే వారు. అందుచేత , పూర్వీకులకు , ఆ గ్రామం పేరు వినగానే, ఆ గ్రామం నది ఒడ్డున గాని, [[సముద్రం]] ప్రక్కన గాని ఉన్నట్లు గా తెలిసేది. ఆంధ్రులకు ఈ [[పట్టణము]] అన్నమాట ఒక సంకేతమును ఇచ్చే పదము. . ఈ ప్రాంతమంతా . [[క్రీస్తు పూర్వం 260]] లో [[అశోక చక్రవర్తి]] పాలనలో [[కళింగ దేశం]] ఉండేది. ఆ కళింగ దేశంలో , అంతర్భాగంగా ఈ [[విశాఖపట్టణము]] ప్రాంతం అంతా ఉండేది. తెలుగు దేశాన్ని, [[త్రికళింగదేశము]] అనే ([[త్రిలింగ దేశము]], [[తెలుగు దేశము]]) చరిత్ర కారులు చెబుతారు. ఈ ప్రాంతాన్ని ఎన్నో ప్రముఖ వంశాల వారు పరిపాలించారు. వాటిలో కొన్ని: [[7 వ శతాబ్దం]] లో [[కళింగులు|కళింగులు]], [[8 వ శతాబ్దం]] లో వేంగి (ఆంధ్ర రాజులు) [[చాళుక్యులు]](ఆంధ్రమహాభారతం రచన వీరి కాలంలోనే జరిగింది), తరువాతి కాలంలో [[రాజమండ్రి రెడ్డి రాజులు]], [[పల్లవ రాజులు]], [[చోళులు]], తరువాత [[గంగ వంశం]] రాజులు [[గోల్కొండ]]కు చెందిన [[కుతుబ్‌ షాహి]] లు, [[మొగలు సామ్రాజ్యం|మొగలులు]], [[హైదరాబాదు సంస్థానం|హైదరాబాదు]] నవాబులు, ఈ ప్రాంతాన్ని పాలించారు. [[15వ శతాబ్దం]] నాటికి , ఆంధ్రదేశానికి [[స్వర్ణయుగం]] తెచ్చిన [[విజయనగర సామ్రాజ్యం]] లో అంతర్బాగమైంది.
 
* [[260]] బి.సి- [[అశోక చక్రవర్తి]] [[కళింగ యుద్ధం]] లో [[కళింగ దేశాన్ని]] జయించాడు. [[విశాఖపట్టణం]] అప్పుడు, [[కళింగ దేశం]] లో ఒక భాగంగా ఉండేది.
పంక్తి 52:
*[[1757]]: [[బొబ్బిలి యుద్ధం]] 23 జనవరి 1757 న [[ఫ్రెంచి]] జనరల్ [[బుస్సీ]] నాయకత్వంలో జరిగింది. అప్పటికి , [[ విశాఖపట్నం జిల్లా ]] ఏర్పడలేదు) . [[విజయనగరం]] రాజు గెలవటం వలన, [[ బొబ్బిలి]] సంస్థానం [[విజయనగరం]] సంస్థానంలో కలిసింది.
 
*[[1794]]: [[పద్మనాభయుద్ధం]] 10 జూలై 1794 నాడు [[విజయనగరం]] రాజు (చిన విజయ రామరాజు) కి, కల్నల్ పెండర్గస్ట్ (మద్రాసులోని బ్రిటిష్ గవర్నర్ జాన్ ఆండ్రూస్ తరపున) కి మధ్య జరిగింది. ఆంగ్లేయులు గెలిచిన కారణంగా, మొత్తం విజయనగరం సంస్థానం (బొబ్బిలి సంస్థానం తో కలిపి), ఆంగ్లేయుల పాలన లోకి వచ్చింది. అప్పటికి , [[ విశాఖపట్నం జిల్లా ]] ఏర్పడలేదు). కానీ, ఈ సంస్థానం అంతా , [[మద్రాసు ప్రెసిడెన్సీ]] పాలనలోనికి వచ్చింది అనుకోవాలి.
 
* [[18 వ శతాబ్దం]]లో విశాఖపట్నం [[ఉత్తర సర్కారులు|ఉత్తర సర్కారుల]]లో భాగంగా ఉండేది. [[కోస్తా ఆంధ్ర]] లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట [[ఫ్రెంచి వారు|ఫ్రెంచి]] వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత [[బ్రిటిషు వారు|బ్రిటిషు వారి]] అధీనంలోకి వెళ్ళాయి. [[మద్రాసు ప్రెసిడెన్సీ]] లో విశాఖపట్నం ఒక జిల్లాగా ఉండేది.
* [[1804]]: [[1804 సెప్టెంబర్]] – [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]] అని కూడా అంటారు).
 
* [[1804]] నుంచి [[1920]] వరకు జిల్లా పరిపాలన విధానం గురించి స్పష్టంగా తెలియదు.
* [[1857]]: ప్రధమ స్వాతంత్ర యుద్ధం జరిగినది [[ ఈస్ట్ ఇండియా కంపెని]] మూటా ముల్లె సర్దుకుని , భారతా దేశాన్ని, బ్రిటిష్ ప్రభుత్వానికి అప్ప చెప్పి వెళ్ళిపోయింది. భారత దెశ పాలనా బాధ్యతా బ్రిటిష్ ప్రభుత్వం మీద పడింది.
* [[1858]]: యునైటెడ్ కింగ్ డం పార్లమెంటు, (బ్రిటిష్ పార్లమెంట్ ), [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] చేసింది. భారత దేశ పాలనా బాధ్యతను, బ్రిటిష్ సివిల్ సర్వీసు కి చెందిన అధికార్లు , తీసుకున్నారు.
* [[1860]]: ఇప్పటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల, ఒక చిన్న పాఠశాల గా మొదలైంది.
* [[1866 లేదా 1876]]: ఈ చిన్న పాఠశాల, ఉన్నత పాఠశాల ( ఈ నాటి మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల) గా ఎదిగింది. ఇ. వింక్లర్ అనే యూరోపియన్ ప్రధాన ఉపాధ్యాయుడు గా ఉన్నాడు.
పంక్తి 66:
 
* [[1882]]: [[మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882]] లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, [[రంప పితూరీ]] (1922-1924) కి కారణమయ్యాయి.
* [[1886]]: [[1858]] నుంచి భారత దేశపాలనా బాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, [[ఇంపీరియల్ సివిల్ సర్వీసు]] కి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాత కాలంలో వీరినే [[ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్]] గా పిలిచేవారు
* [[1892]]: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల గా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, అంకితం వెంకట నరసింగరావు. విరాళం ఇచ్చాడు అందుకని అతని భార్య పేరు పెట్టారు. .
*[[1902]] - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
*[[1904]] - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
పంక్తి 74:
 
* [[1920]]: [[1920]] నుంచి [[31 అక్టోబర్ 1959]] వరకూ [[విశాఖపట్టణం జిల్లా]] పరిపాలన [[డిస్ట్రిక్ట్ బోర్డ్]] (జిల్లా బోర్డ్) ద్వారా జరిగింది.
* [[1922]]: [[ అల్లూరి సీతారామరాజు]] జరిపిన [[ రంప పితూరీ]], [[1922]] నుంచి [[1924]] వరకు రెండు సంవత్సరాలు జరిగింది. ఆ సమయంలో, [[విశాఖపట్నం జిల్లా]] కలెక్టర్ గా [[రూదర్ ఫొర్డ్ ]] ఉన్నాడు.
* [[1933]] - 7 అక్టోబరు 1933 - విశాఖపట్టణం (వైజాగ్ పటేం పోర్టు) పోర్టును స్థాపించారు.
* [[1941]] - 6 ఏప్రిల్ 1941 - జపాన్ వారి యుద్ధ విమానాలు విశాఖపట్టణం మీద బాంబులు వేసాయి. ఎవరూ మరణించ లేదు. ఆ భయంతో, విశాఖ వాసులు కొందరు ఇళ్ళు తక్కువ ధరకు అమ్ముకుని విశాఖ వదిలి పోయారు. భయంలేని వారు, ఆ ఇళ్ళను తక్కువ ధరకు కొనుక్కున్న సంగతి, ఆ నాటి తరంవారు కథలుగా చెప్పుతారు.
పంక్తి 84:
* [[1955]]: [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]]
* [[1959]]: [[విశాఖపట్టణం జిల్లా]] లో [[డిస్ట్రిక్ట్ బోర్డ్స్]] (జిల్లా బోర్డు) పాలన [[31 అక్టోబర్ 1959]] అంతమైంది.
* [[1959]]: [[విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ]] 01.11.1959 న ఏర్పడింది. ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినము.
*[[1957]]: [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి 1957 లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. 1957 నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది
*[[1964]]:[[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]]
పంక్తి 92:
 
==పర్యాటక ప్రాంతాలు==
ఈ జిల్లాలో, బౌధ్ధమతము కూడ వర్ధిల్లింది. అందుకు గుర్తుగా, ఈ జిల్లాలో[[బొజ్జన్నకొండ]], [[శంకరము]], [[తొట్లకొండ]] వంటివి పర్యాటక కేంద్రాలుగా ఉన్నాయి. ఋషికొండ, రామకృష్ణ బీచ్ , భీముని పట్టణము వంటి, చక్కటి సముద్ర తీరాలు, అనంతగిరి, అరకు లోయ, కైలాసగిరి వంటి ఎత్తైన కొండల ప్రాంతాలు, భీముని పట్టణములోని, సాగర నదీ సంగమ ప్రాంతాలు, బొర్రా గుహలు, ప్రసిద్ధి చెందినవి, ప్రాచీనమైన సింహాచలం వంటి దేవాలయాలు, వలస పక్షులు వచ్చే [[కొండకర్ల ఆవ]], తాటి దోనెల లో [[కొందకర్ల ఆవ]] లో నౌకా విహారము వంటి పర్యాటక కేంద్రాలు జిల్లాలో ఉన్నాయి.
 
== భౌగోళిక స్వరూపం ==
== ఆర్ధిక స్థితి గతులు ==
[[దస్త్రం:Hindustan Shipyard in Visakhapatnam.jpg|right|thumb|హిందుస్తాన్ షిప్ యార్డ్]]
[[File:Borra-caves4 vzg.jpg|thumb|బొర్రా గుహలు]]
పంక్తి 104:
[[File:Ship Darshani Prem at Vizag seaport Andhra Pradesh.jpg||thumb|విశాఖపట్నం వోడ రేవులోకి వెళ్తున్న నౌక]]
[[File:Vizagcity.jpg|thumb|విశాఖపట్నం నగరం]]
== డివిజన్లు లేదా మండలాలు, నియోజక వర్గాలు==
భౌగోళికంగా విశాఖపట్నం జిల్లాను 42 రెవిన్యూ మండలాలుగా విభజించినారు<ref name=mandalCount> పంచాయత్ రాజ్ మంత్రిత్వశాఖ వెబ్‌సైటులో [http://panchayat.gov.in/adminreps/viewpansumR.asp?selstate=0203000000&ptype=B&button1=Submit విశాఖపట్నం తాలూకాల వివరాలు]. జూన్ 30, 2007న సేకరించారు. </ref>. ఇది ఒక పట్టణ ప్రాంతంతో కలిపి మొత్తం 43 విభాగాలు అయ్యాయి.
{|
పంక్తి 146:
 
* [[ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1920]], [[ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఏరియా డిస్ట్రిక్ట్ బోర్డ్స్ చట్టము, 1955]] ఆధారంగా ఏర్పడిన [[డిస్ట్రిక్ట్ బోర్డ్ ]] (జిల్లా బోర్డ్ ) ఆనాడు జిల్లా పరిపాలన సాగించేవి.
* [[1804 సెప్టెంబర్]] : [[విశాఖపట్టణం జిల్లా]] మొట్టమొదటగా ఏర్పడింది. ([[1803]]) అని కూడా అంటారు. [[విశాఖపట్టణం జిల్లా]], [[1804]] నాడు ఏర్పడినది. [[1804]] నుంచి [[1920]] వరకు పరిపాలన గురించి స్పష్టంగా తెలియదు. [[విశాఖపట్టణం జిల్లా]] నుంచి 15 ఆగష్టు 1950 న [[శ్రీకాకుళం జిల్లా]] ఏర్పడింది. ఆ తరువాత [[విశాఖపట్టణం జిల్లా ప్రజా పరిషత్ ]] 01.11.1959 న ఏర్పడింది.
 
* [[బల్వంతరాయ్ మెహతా కమిటీ]] (జనవరి [[1957]] లో కేంద్ర ప్రభుత్వము నియమించింది. [[1957]] నవంబరులో ఈ కమిటీ తన సిఫార్సులను కేంద్రప్రభుత్వానికి అందజేసింది) వివిధ స్థాయిలలో అంటే, గ్రామం, మండలం, (లేదా బ్లాక్) మరియు జిల్లా స్థాయిలో అధికార వికేంద్రీకరణకు సాధనం గా మూడు అంచెల ( టైర్) [[పంచాయితీ రాజ్ వ్యవస్థ]] ను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది.
 
* ప్రస్తుతం ఉన్న చట్టం కంటే ముందు, [[జిల్లా ప్రజా పరిషత్తులు]], [[మండల ప్రజా పరిషత్తులు]] ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా ప్రజా పరిషద్స్ అండ్ జిల్లా అభివృద్ధి సమీక్ష మండల్స్ చట్టము 1968( లేదా) 1986 కింద ఏర్పాటు చేయబడ్డాయి.
 
* ప్రస్తుత చట్టం, అంటే, [[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]], ఏక్ట్ నెంబరు 13 ఆఫ్ 1994 (1994 సంవత్సరములో చేసిన 13వ చట్టము), 30.5.1994 తేది నుంచి, అమలు లోనికి వచ్చింది. ఈ కొత్త చట్టము అమలులోనికి వచ్చి, అంతవరకూ అమలు లో ఉన్న [[ఆంధ్ర ప్రదేశ్ గ్రామ పంచాయతి చట్టము 1964]], మరియు ఆంధ్రప్రదేశ్ మండల్ ప్రజా పరిషధ్స్ జిల్లా ప్రజా పరిషద్ జిల్లా అభివృద్ద్ఝి సమీక్ష మండల్స్ చట్టము 1968 చట్టాలను తొలగించారు.
 
*[[ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టము 1994]] ఒక సమగ్రమైన చట్టము. ఈ చట్టము, అంతకు ముందు అమలు లో ఉన్న చట్టాలలోని అన్ని నిబంధనలను, తనలో విలీనం చేసుకుంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల లో ఉన్న ఒకే విషయమైన (ఏక రూపం) ఎన్నికలు, సమావేశాలను ఏర్పాటు చేయటము, ప్రతీ అంచె తోను (మూడు అంచెలు) సంబంధాలు నెలకొల్పటము, పరిపాలనా సంబంధమైన నివేదికలు, జమా ఖర్చులు (బడ్జెట్ ) వగైరా విషయాలను సమగ్రంగా , సవివరంగా కొత్త చట్టములో పొందుపరిచారు.
 
 
పంక్తి 163:
ముఖ్య వ్యాసం: విశాఖపట్నం [[జిల్లా కలెక్టరు కార్యాలయం]]
 
==[http://vuda.gov.in/about.html/ వుడా] (విశాఖపట్నం అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ==
 
 
* [[విశాఖపట్నం]] అభివృద్ధి కోసం, [[విశాఖపట్నం]] చుట్టుపక్కలఅభివృద్ధి కోసం, 1962 నుంచి, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] (టి.పి.టి) ఉండేది. ఇదే, [[టౌన్ ప్లానింగ్ ట్రస్టు]] ను 17 జూన్ 1978 నాడు [[వుడా]] ని, ఆంధ్రప్రదేశ్ అర్బన్ ఏరియాస్ (డెవలప్ మెంట్ ) చట్టము 1975 ప్రకారం ఏర్పాటు చేసారు. [[ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేష న్ ]], మరొక నాలుగు మునిసిపాలిటీలు (విజయనగరం మునిసిపాలిటీ, భీమునిపట్నం మునిసిపాలిటీ, గాజువాక మునిసిపాలిటీ, అనకాపల్లి మునిసిపాలిటీ) లతో సహా 178 గ్రామ పంచాయతీలలో ఉన్న 287 గ్రామాలను కలిపి, [[వుడా]] ను ఏర్పాటు చేసారు. [[వుడా]] మొత్తం వైశాల్యము (విస్తీర్ణత) 1721 కి.మీటర్లు.
 
[[వుడా]] ఏమి చేస్తుంది.
పంక్తి 172:
2. ఇళ్లు, రోడ్లు, భవనములు నిర్మాణానికి, కావలసిన ప్రణాళికలను తయారుచేసి, వాటిని అమలు చేయటము.
3. బృహత్తర ప్రణాళిక ప్రకారం, అభివృద్ధి కోసం జరుగుతున్న ప్రాజెక్టులను సంధానించటం.
4. [[వుడా]] విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ (వి.ఎమ్ . ఆర్ ) కోసం, [[వుడా]] ఒక్ బృహత్తర ప్రణాళిక ను అభివృద్ధి చేసి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అనుమతి ని పొందింది. [[విజయనగరం]], [[భీమునిపట్నం]], [[గాజువాక]], [[అనకాపల్లి]] పట్టణాలకు, ప్రాంతీయ అభివృద్ధి ప్రణాళిక (జోనల్ డెవలప్ మెంట్ ప్లాన్ ) లకు ఆం.ప్ర. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. [[మధురవాడ]], [[ఋషికొండ]], [[గోపాలపట్నం]] పరిసర ప్రాంతాల అభివృద్ధి ప్రణాళికలను కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నగరాభివృద్ధి కోసం జరుగుతున్న ప్రముఖమైన , ప్రణాళికలను అమలు చేయటం, , అనుసంధానించటం [[వుడా]] మీద ఉన్న గురుతర బాధ్యత.
 
== జనాభా లెక్కలు ==
పంక్తి 178:
== పశుపక్ష్యాదులు==
== విద్యాసంస్థలు==
* [[ఆంద్ఱ విశ్వ విద్యాలయం]], [[ఆంద్ఱ మెడికల్ కళాశాల]], [[గీతం కాలేజ]], అత్యంత ప్రాచీనమైన మెసర్స్ ఎ.వి.ఎన్ కళాశాల (డిగ్రీ వరకు ఉంది),
 
==వైద్య సౌకర్యాలు==
పంక్తి 184:
 
== ఆకర్షణలు==
* [[దర్శనీయప్రదేశాలు]]: అనకాపల్లి, పద్మనాభం గ్రామం, భీమునిపట్నం, రాజేంద్రపాళెం గ్రామం, [[అరకులోయ]], [[సింహాచలం]], [[బొర్రాగుహలు]], అనంతగిరి, [[రామకృష్ణామిషన్ బీచ్]],[[ఋషికొండ బీచ్]], [[కైలాసగిరి]]. [[యారాడ గ్రామం (బీచ్)]]. [[యారాడ గ్రామం (బీచ్)]]. [[ఉపమాక]] వెంకటేశ్వర స్వామి, [[నక్కపల్లి]] బొమ్మలు, [[ఏటికొప్పాక]] బొమ్మలు, [[పంచదార్ల]], [[కొండకర్ల ఆవ]] (వలస పక్షులు, తాటి దోనెలలో, నీటిలో ప్రయాణము), [[బొజ్జన్నకొండ]] (బవుద్ధ క్షేత్రము), [[అనకాపల్లి]] నూకాలమ్మ, భారతదేశంలో బెల్లం వ్యాపారానికి రెండవ స్థానం లో ఉన్న [[అనకాపల్లి]] .[[భీమిలి]] లోని [[ఎర్రమట్టిదిబ్బలు]], నది సముద్రంలో కలిసే [[నదీ సంగమం]] (అంతర్వేది లో గోదావరి సంగమం లాగ), [[డచ్]] సమాధులు, మొట్టమొదటి [[పురపాలక నగరము]], ఆహ్లాదంగా ప్రయాణించే కొద్దీ ప్రయాణించాలనిపించే సముద్రము ప్రక్కనే ఉన్న రహదారి (విశాఖపట్నం – భీమిలి రోడ్డు)[[అల్లూరి సీతారామరాజు]] పుట్టిన పాండ్రంగి, [[గురజాడ అప్పారావు]] పుట్టిన [[ఎస్. రాయవరం]] ([[ఎలమంచిలి]] దగ్గర), తెలుగు వారి తెగువ చూపించిన [[పద్మనాభం]] ([[పద్మనాభ యుద్ధము]]), [[పద్మనాభం]] ఊరిపేరు పేట్టుకుని ఈ ఊరిదేవుడు [[పద్మనాభస్వామి]] దయతో తెలుగువారిని హాస్యరసంలొ ఓలలాడించిన హాస్యనటుడు [[పద్మనాభం]], [[కార్తీకమాసం]]లో [[పద్మనాభస్వామి]] కొండకు వెళ్ళే దారిలోని మెట్లమీద భక్తులు పెట్టే దీపాల వెలుగులు చూడవలసినదే.
 
== క్రీడలు==
పంక్తి 191:
[[File:Evening scenic view in peddipalem village of Visakhapatnam District.jpg|thumb|right|విశాఖపట్నం జిల్లాలోని [[పెద్దిపాలెం]] గ్రామంలో అందమైన సాయంకాల సమయం.]]
[[File:Kailash Giri, Visakhapatnam.jpg|thumb|కైలాసగిరి, విశాఖపట్నం]]
* [[రెవిన్యూ డివిజన్లు]] (3): [[విశాఖపట్నం]], [[నర్సీపట్నం]], [[పాడేరు]]
* [[లోక్‌సభ]] స్థానాలు (2): [[విశాఖపట్నం]], [[అనకాపల్లి]]
* [[శాసనసభ]] స్థానాలు (13): [[విశాఖపట్నం]] (2), [[భీమునిపట్నం]], [[పెందుర్తి]], [[పాడేరు]], [[మాడుగుల]], [[చోడవరం]], [[అనకాపల్లి]], [[పరవాడ]], [[ఎలమంచిలి]], [[పాయకారావుపేట]], [[నర్సీపట్నం]], [[చింతపల్లి]].
* [http://te.wikipedia.org/wiki/వర్గం:విశాఖపట్నం_జిల్లా_మండలాలు విశాఖపట్నం జిల్లా మండలాలు] - 43
* [[నదులు]]: నెల్లిమర్ల, చంపావతి, గోస్తని, గంభీరంగడ్డ, నరవగడ్డ, శారద, వరాహ, తాండవ.
 
==ఇవీ చూడండి==
[[:వర్గం:విశాఖపట్నం_జిల్లా_మండలాలు| విశాఖపట్నం జిల్లా మండలాలు]]
[[:వర్గం:విశాఖపట్నం_జిల్లా_గ్రామాలు |విశాఖపట్నం జిల్లా గ్రామాలు]]
 
== బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు