వై. ఎస్. విజయమ్మ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 12:
| Religion = [[క్రిష్టియన్]]
| party = [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై. ఎస్. ఆర్. కాంగ్రెస్]]
| children =
}}
[[File:Y.s.vijamma.JPG|thumb|right|250px|వై.ఎస్.విజయలక్ష్మి]]
==రాజకీయ జీవితం==
[[ఆంధ్రప్రదేశ్]] ముఖ్యమంత్రి [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] మరణానంతరం జరిగిన పిభ్రవరి 2010, ఉపఎన్నికలలో ఏకగ్రీవంగా [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం|పులివెందుల శాసనసభ]] స్థానానికి [[కాంగ్రేస్ పార్టీ]] తరపున ఏన్నికైయ్యారు.
2011, మార్చిలో [[పులివెందుల శాసనసభ నియోజకవర్గం|పులివెందుల శాసనసభ]] స్థానానికి [[కాంగ్రేస్ పార్టీ]] కి రాజీనామా చేసి [[వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి]] పెట్టిన కొత్త పార్టీ [[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]]లో చేరారు, తరువాత వచ్చిన ఎన్నికలలో [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] సోదరుడు [[వై.ఎస్.వివేకానందరెడ్డి]] పై 81,373 తేడాతో గెలుపొందారు. ఈమె రాజకీయ
==వ్యక్తిగత జీవితం==
పంక్తి 26:
==వార్తలలో విజయమ్మ==
===2013 సమైక్యాంధ్ర ఉద్యమము===
2013 సమైక్యాంధ్ర ఉద్యమములో భాగంగా ఈవిడ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతేకాకుండా విభజనను నిరసిస్తూ [[గుంటూరు]] లో అమరణ నిరాహారదీక్షను చేశారు. దీనిని పోలీసులు భగ్నం చేసి ఈవిడను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. తర్వాత రాష్ట్ర విభజన ప్రక్రియను వెంటనే ఆపాలని
ఉన్నత పదవిలో ఉన్న సదరు మంత్రి వాస్తవాలను ఎందుకు మరుగునపరుస్తున్నారని షిండేను ప్రశ్నించారు.
రాష్ట్రం కలిసున్నప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకతో నీటిసమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం విడిపోతే పోలవరం ప్రాజెక్టుకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అని అడిగారు. రాష్ట్ర ఆదాయంలో 50 శాతం హైదరాబాద్ నుంచే వస్తుంది.
==వంశవృక్షం==
{{వై.యస్.రాజశేఖరరెడ్డి వంశవృక్షం}}
పంక్తి 37:
<references/>
==బయటి లంకెలు==
*[http://en.wikipedia.org/wiki/Y._S._Vijayamma
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
|