66,860
దిద్దుబాట్లు
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి (Wikipedia python library) |
||
==కథా సారాంశం==
శ్రీ కృష్ణుడు సత్యభామాదేవితో కలిసి ఇంద్రలోకానికి వెళ్ళినప్పుడు తెచ్చిన పారిజాతవృక్షాన్ని తిరిగి స్వర్గ లోకానికి తరలించే సంకల్పంతో నారదుడు భూలోకానికి రాగా, ఉద్యానవనం లో విహరిస్తున్న సత్యా-కృష్ణులు కనిపిస్తారు. అదే సమయం లో రుక్మిణీ దేవి వచ్చి తన పుట్టిన రోజు విందుకు ఆహ్వానిస్తుంది. ఆ వెనువెంటనే సత్యభామ మాట మార్చి, అనాడు తాను అత్తవారింట అడుగుపెట్టిన శుభదినమని అందుకే తన మందిరానికే
తన మాటను కృష్ణుడు లక్ష్యపెట్టలేదనే కోపంతో ఉన్న సత్యభామ దగ్గరకు నారదుడు వెళ్ళగా ఆమె కృష్ణుని సంపూర్ణ ప్రేమానురాగాలు పొందేందుకు ఏదైన మంత్రమో, తంత్రమో ఉపదేశించమంటుంది. అందుకు 'పుణ్యక వ్రతం / భర్తృ ప్రణయ వ్రతం ' అనేది ఉన్నదనీ, సాధ్వీలలామలందరూ ఆ వ్రతాన్నే ఆచరించి తమ సంసారాల్లో సంపూర్ణ ప్రమానురాగాల్ని పొందారనీ, కానీ వ్రత నియమం ప్రకారం కృష్ణుని ఎవరైనా బ్రహ్మర్షికి గానీ, దేవర్షికి గానీ దానమిచ్చి, వ్రతాంతం లో అతని ఎత్తు ధనమైనా లేక ధనేతరమైనా ఇచ్చి తిరిగి తన భర్తను తీసుకోవచ్చునంటాడు. దీనితో అహంకరించిన సత్యభామ, రోజుకు నలభై బారువుల బంగారాని ప్రసాదించే [[శమంతకమణి]] తన వద్ద ఉండగా ఒక్కడేమి ఎంతమంది కృష్ణులనైనా తులతూచగలనని, వ్రతమాచరించి, అందులో భాగంగా కృష్ణుణ్ణి నారద మహర్షికి దానమిస్తుంది. కృష్ణుణ్ణి తులతూచేందుకు 'తులాభారం ' నిర్వహించగా సత్యభామ ఏడువారాల నగలూ, శమంతకమణి ప్రసాదించిన బంగారం, ఇవేవీ తూచలేకపోతాయి. చతుర్దశ భువనాలను బొజ్జలో దాచుకున్న పరమాత్ముని తూచడం సామాన్యమనుకున్నావా తల్లీ! అని అంగడి వీధిలో కృష్ణుణ్ణి
==పాత్రలు==
|