శ్రీరంగం గోపాలరత్నం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన మహిళలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 5:
[[కవిరాయని జోగారావు]] గారు వీరి ప్రధాన సంగీత గురువు. [[ద్వారం వెంకటస్వామి నాయుడు]], [[శ్రీపాద పినాకపాణి]] వద్ద కూడా సంగీతాన్ని అభ్యసించారు.
తొలిసారిగా విజయవాడ ఆకాశవాణిలో 1957 సంవత్సరం నిలయ విద్వాంసురాలిగా చేరారు. అప్పటినుండి తెండు దశాబ్దాల పాటు శాస్త్రీయ, లలిత సంగీత బాణీలతో శ్రోతలకు విందు చేశారు. ఎందరో ప్రముఖ సంగీత సాహిత్య ప్రముఖులతో కలిసి ఆమె ఎన్నో కార్యక్రమాలను సమర్పించారు. అన్నమయ్య పదాలు, క్షేత్రయ్య పదాలు, మీరా భజన గీతాలు
[[శ్రీ వేంకటేశ్వర వైభవం]] చిత్రంలోని 'ఒక పిలుపులో పిలిచితే పలుకుతావటా' పాట
|