సరస్వతి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 1:
{{అయోమయం}}
{{హిందూ దైవ వివరణ పట్టీ
| Image
| Caption
| నామము
| దేవనాగరి
| తెలుగు
| Affiliation
| God_of
| Abode =
| Mantra = |
|
|
▲| Planet =
}}
[[హిందూ మతం]] లోని ముఖ్యమైన దేవతా మూర్తులలో '''సరస్వతి''' (Saraswati, सरस्वती) చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి [[త్రిమూర్తులు|త్రిమూర్తులలో]] ఒకరైన [[బ్రహ్మ]] దేవేరి. [[వేదాలు]], [[పురాణాలు|పురాణాలలో]] విపులంగా [[సరస్వతీ నది]] కూడా ప్రస్తావించబడింది. కొన్ని పురాణ గాధలు సరస్వతీ దేవి, సరస్వతీ నది చరిత్రలను అనుసంధానిస్తాయి.
== స్వరూపం ==
[[దస్త్రం:Brahma sarawati.jpg|right|thumb|150px|బ్రహ్మ, సరస్వతి - 18వ శతాబ్దపు చిత్రం]]
ఋగ్వేదంలోనూ, దేవీ భాగవతంలోనూ, బ్రహ్మ వైవర్త పురాణంలోనూ (2.6.13-95), పద్మ పురాణంలోనూ సరస్వతి గురించి వివిధ గాధలున్నాయి. సరస్వతి ఆద్యంత రహిత శక్తి స్వరూపిణి అని వివిధ స్తోత్రాలలో స్తుతిస్తారు.
వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం - వీటన్నింటికీ అధిదేవతగా సరస్వతిని పూజిస్తారు. ఈ అమ్మవారు అధికంగా [[హంస]]వాహినిగా, [[వీణ|వీణా]]పాణిగా, [[పుస్తకం]] మాలా ధారిణిగా చిత్రింపబడుతుంది. సరస్వతి వర్ణనలలో [[తెలుపు]] రంగుకు చెందిన వస్తువుల
== పరాశక్తి, జ్ఞాన ప్రదాత ==
[[దస్త్రం:MND01.jpg|right|thumb|125px|సరస్వతి - రాజస్థాన్ లోని పాలరాతి విగ్రహం - 9వ శతాబ్దానికి చెందినది]]
పరాశక్తి తొలిగా ధరించిన ఐదు రూపాల్లో సరస్వతి ఒకటి.
; జ్ఞాన ప్రదాతగా సరస్వతి - కొన్ని గాధలు
పూర్వం ఓసారి [[సనత్కుమారుడు]] [[బ్రహ్మ]] దగ్గరకు వెళ్ళి జ్ఞానాన్ని గురించి చెప్పమన్నాడు.
పొరపాటున గురువు ఆగ్రహానికి గురై ఓసారి తాను చదువుకున్న చదువునంతా కోల్పోయాడు [[యాజ్ఞవల్క్యుడు|యాజ్ఞవల్క్య మహర్షి]]. అప్పుడాయన శోకార్తుడై పుణ్యప్రథమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడిని గురించి తపస్సు చేశాడు. [[సూర్యుడు]] ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదవేదాంగాలను చదివించాడు. అయితే యాజ్ఞవల్క్యుడికి జ్ఞాపక శక్తి లేక పోవటానికి గమనించిన సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని చెప్పాడు. యాజ్ఞవల్క్య మహర్షి సూర్య భగవానుడు చెప్పినట్టు భక్తితో సరస్వతీ స్తుతి విడవకుండా చేశాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపక శక్తి కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు బోధించే శక్తిని, గ్రంధ రచనా శక్తి, ప్రతిభ గల శిష్యులను తనకు ప్రసాదించమన్నాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాధిష్టాతృ రూపిణి అయిన సరస్వతిని పదేపదే స్తుతించటంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఈ సరస్వతి స్తుతి అంతా దేవీ భాగవతంలో ఉంది. <ref name="eenadu"/>
పంక్తి 36:
;బాసర
[[దస్త్రం:Basara 7.jpg|right|thumb|125px|బాసరలోని సరస్వతీ మందిరము]]
[[ఆదిలాబాదు]] జిల్లాలోని [[బాసర]] ([http://www.wikimapia.org/#lat=18.708103&lon=78.02265&z=15&l=19&m=a&v=2 Basara]) పుణ్యక్షేత్రం [[నిర్మల్]] పట్టణానికి 35 కి.మీ దూరంలో [[గోదావరి]] నది ఒడ్డున ఉంది. [[హైదరాబాదు]] కు సుమారు 200 కి.మీ. దూరం. బాసర [[సరస్వతి]] అమ్మవారి క్షేత్రము. బాసరలో జ్ఙాన [[సరస్వతి]]
;వరగల్
[[హైదరాబాదు]] కు సుమారు 48 కి.మీ. దూరం లోగల వరగల్ లోని
=== జమ్ము &
;కాష్మీర్
కాష్మీర్
Koshur Samachar</ref> లోని శారదా మందిరం అత్యంత పురాతనమైనదిగా చెప్పబడుతున్నది.
ఈ మందిరం ఉన్న స్థలాన్ని కూడా కల్హణుడు (8వ శతాబ్దం) తన కాష్మీర రాజ చరిత్రలో వర్ణించాడు (శిర్హసిల కోట ముట్టడి గురించి చెప్పిన సందర్భంలో Raj. viii- 2556-2706).
=== కర్ణాటక ===
పంక్తి 61:
హిందూమత ప్రభావం ఉన్న బౌద్ధమతంలో కొన్ని చోట్ల మంజుశ్రీ, మహా సరస్వతి, వజ్ర సరస్వతి, ఆర్య వజ్ర సరస్వతి, వజ్ర వీణా సరస్వతి, వజ్ర సారద వంటి పేర్లతో సరస్వతి ఆరాధన జరిగింది. జైనులు శృతదేవతగా, షోడశ విద్యా దేవతలకు అధికారిణిగా సరస్వతిని ఆరాధించారు. శ్వేతాంబరులు హంసవాహిని అని ఈ దేవిని స్తుతించారు. "శ్రీ మద్భోజ నరేంద్ర చంద్ర నగరీ విద్యాధరీ" అని భోజుడు వాగ్దేవిని ప్రతిష్టించాడని ప్రసిద్ధి ఉన్నది.
క్రీ.పూ. 2వ శతాబ్దికి చెందిన సరస్వతీ విగ్రహము ఉత్తర ప్రదేశ్లో మధుర సమీపంలోని 'ఖజ్జాలీటీలా'లో లభించింది. గుప్తరాజులలో ఒకడైన సముద్ర గుప్తుడు తన సువర్ణ నాణెములపై ఒకవైపు సరస్వతీ దేవిని, మరొకవైపు వీణను
== పేర్లు ==
పంక్తి 78:
# క్షుద్ర ఘంట
# [[భువనేశ్వరి]]
ఇదే స్తోత్రం ఆరంభంలో సరస్వతి, వీణాపుస్తక ధారిణి, హంస వాహన, విద్యా దానకరి అన్న సంబోధనలు, చివరిలో బ్రాహ్మీ, పరమేశ్వరి, బ్రహ్మ రూపి అన్న సంబోధనలు
అచ్చ తెలుగులో వివిధ కవులు వాడిన సంబోధనలు -
పంక్తి 98:
తెలుగునాట ప్రాచుర్యంలో ఉన్న ఒక పద్యం. ఇది పోతన రచించిన పద్యమని కొందరంటారు.
:తల్లీ నిన్నుదలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవునా
:యుల్లంబందున
:భిల్లన్ బల్కుము నాదువాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ
:ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతీ పూర్ణేందు బింబాననా
పెక్కు సంస్కృత ప్రార్ధనా స్తుతులతో బాటు తెలుగులో కూడా అనేకానేక స్తోత్రాలున్నాయి. ఏదైనా రచన ఆరంభంలో [[గురువు]]నూ, [[వినాయకుడు|వినాయకునీ]], తల్లిదండ్రులనూ, ఇష్ట దైవాన్నీ స్తుతించడం తెలుగు సాంప్రదాయిక రచనలలో ఆనవాయితీ
* శ్రీ సరస్వతీ నిత్యపూజా విధానము
|