శ్రీనాథుడు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 41:
<poem>
దీనారటంకాల దీర్థమాడించితి
పలుకుతోడై తాంధ్రభాషా మహాకావ్య
పగులగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి
చంద్రభూష క్రియాశక్తి రాయలయొద్ద
మెటుల మెప్పించెదో నన్ను నింకమీద
రావు సింగ మహీపాలు ధీవిశాలు
పంక్తి 54:
కవిరాజుకంఠంబు కౌగిలించెనుగదా
సార్వభౌముని భుజాస్కంధ మెక్కెనుగదా
ఆంధ్రనైషధకర్త యంఘ్రి యుగ్మంబున
వీరభద్రారెడ్డి విద్వాంసుముంజేత
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
పంక్తి 68:
కాశికావిశ్వేశు గలసె వీరారెడ్డి
కైలాసగిరి బండె మైలారువిభుడేగె
రంభ గూడె తెనుంగురాయరాహుత్తుండు
స్వర్గస్థుడయ్యె విస్సన్నమంత్రి మరి హేమ
భాస్కరుడు మున్నె దేవునిపాలి కరిగె
కలియుగంబున నిక నుండ కష్టమనుచు
పంక్తి 150:
== చరమాంకం ==
శ్రీనాథుని అంతిమ దినాలు బహు దుర్బరంగా గడిచాయి. కొండవీటి
==శ్రీనాథుని వ్యక్తిత్వం==
శ్రీనాథ కర్తృత్వంతో ఎన్నో చాటుపద్యాలు మనకిప్పుడు దొరుకుతున్నాయి. వీటిలో ఎన్ని శ్రీనాథుడు స్వయంగా చెప్పినవో, అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడ మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.
|