[[1956]] [[నవంబర్నవంబర్ 1]]న నెహ్రూ చేతుల మీదుగా ఆంధ్ర ప్రదేశ్ ఆవిర్భవించింది. [[నీలం సంజీవ రెడ్డి]] ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి వరకు హైదరాబాదు ముఖ్యమంత్రిగా ఉన్న [[బూరుగుల రామకృష్ణా రావు]]కు [[కేరళ]] గవర్నరు పదవి లభించింది. [[సి.ఎం. త్రివేది]] ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు అయ్యాడు.