క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 98:
 
== ప్రార్ధనా ప్రదేశాలు ==
#ఈ గ్రామంలో ఎగువ భీమలింగేశ్వర స్వామి దేవాలయం బాగా ప్రసిద్ధి పొందినది. దీనిని చాళుక్య భీముడు కట్టించినట్టుగా వినికిడి ఉంది.
[[ఫైలు:K.s.palli sivalingam.JPG|left|thumb|ఆలయంలో శివలింగం]]
[[పాండవులు|పాండవులలో]] ఒకడైన [[భీముడు]], [[నల్లమల]] అటవీ ప్రాంతం గుండా అరణ్యవాసానికి [[శ్రీశైలం]] వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలేరు సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది.
* #శ్రీరామనవమి సందర్భంగా, ఈ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి నాడు, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]
 
.
==గ్రామ పంచాయతీ==
* #ఈ గ్రామానికి శివారు గ్రామాలు:- అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు, దిగువమెట్ట, దిగువమెట్ట తండా, చెంచుకాలనీ, పెద్దచెరువు, ప్రతాపరెడ్డి కాలనీ.
* #ఈ గ్రామ పంచాయతీ 1955లో ఆవిర్భవించినది. గ్రామ పంచాయతీకి మొదటిసారి జరిగిన ఎన్నికలలో, గ్రామస్థులు శ్రీ పాలుగుళ్ళ చిన్నరంగారెడ్డిని సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ గ్రామంలో విద్యుత్తు ఉపకేంద్రం, నాలుగు ఓవరుహెడ్డు ట్యాంకులు, ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలు ఉన్నవి. పంచాయతీ పరిధిలో మొత్తం మీద 1,2 మినహా, అన్ని గ్రామాలకు రహదార్లను అభివృద్ధి పరచినారు. క్రిష్ణంశెట్టిపల్లె, అక్కలరెడ్డిపల్లె, ఉప్పలపాడు గ్రామాలకు తారు రోడ్లు, గ్రామం నుండి కంచిపల్లె, కె.బైనపల్లె, వెంకటాపురం తండా మీదుగా బురుజుపల్లె వరకూ తారురోడ్డు, క్రిష్ణంశెట్టిపల్లెలో అంతర్గత రహదారులు సిమెంటు రహదారులుగా ఏర్పాటుచేసినారు. ఎగువ భీమలింగేశ్వరాలయం నుండి ప్రతాపరెడ్డి కాలనీ మీదుగా దిగువమెట్ట తండా వరకూ తారు రోడ్డు నిర్మాణం పూర్తి అయినది. రైతులు డీప్ బోర్ల ఆధారంగా మిరప, టమాటా, చిక్కుడు వగైరా కూరగాయల పంటలు పండించి, వినుకొండ, తెనాలి, గుంటూరు మొదలగు ప్రదేశాలకు ఎగుమతి చేయుచున్నారు. ప్రభుత్వం ఎస్.టి. రైతులకు 130 డీప్ బోర్లను మంజూరు చేసినది. [2]
 
== పేరువెనుక చరిత్ర ==