జనమంచి శేషాద్రి శర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = జనమంచి శేషాద్రిశర్మ
| residence =
| other_names =
| image =
| imagesize =200px
| caption =
| birth_name = జనమంచి శేషాద్రిశర్మ
| birth_date = [[1882]], [[జూలై 4]]
| birth_place = [[కడప]]జిల్లా, [[పోరుమామిళ్ల]]మండలం, [[వెంకటరామాపురం]]అగ్రహారం
| native_place = [[కడప]]జిల్లా, [[పోరుమామిళ్ల]]మండలం, [[వెంకటరామాపురం]]అగ్రహారం
| death_date = [[1950]] [[జులై]]
| death_place =
| death_cause =
| known = ప్రముఖ కవి,పండితుడు
| occupation = ఉపాధ్యాయుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse=
| partner =
| children = శివకుమారశర్మ(దత్తపుత్రుడు)
| father = సుబ్రహ్మణ్యశర్మ
| mother = కామాక్షమ్మ
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
 
'''జనమంచి శేషాద్రి శర్మ''' ('''Janamanchi Seshadri Sarma''') ([[1882]]-[[1950]]) సుప్రసిద్ధ తెలుగు కవి, పండితుడు.
 
==జీవిత సంగ్రహం==
వీరు [[1882]] సంవత్సరంలో [[జూలై 4]]వ తేదీన [[నెల్లూరు జిల్లా]] [[కలువాయి]] గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో సుబ్రహ్మణ్యావధాని మరియు కామాక్షమ్మ దంపతులకు జన్మించారు. వీరి ప్రపితామహులు సూర్యనారాయణ సోమయాజి మరియు పితామహులు వేంకటావధాని. వీరి పెద్దల నివాసస్థానం వైఎస్ఆర్ జిల్లా [[బద్వేలు]] తాలూకా [[వెంకటరాయపురం]] అగ్రహారం. కడపలో కొంతకాలం ఉద్యోగం చేసి తరువాత కాలంలో కాశీ కాలినడకన వెళ్ళి అక్కడ నాలుగు సంవత్సరాలు విద్యా వ్యాసంగం చేశారు. తరువాత విజయనగరంలోను మరియు కసింకోట మొదలైన ప్రాంతాలలో విద్యా తపస్విగా నివసించారు. వీరు చాలా శాస్త్రాలను పఠించారు. వీరు మొదట సి.ఎస్.బి. హైస్కూలులో తెలుగు పండితునిగా పనిచేసి, అక్కడ నుండి కర్నూలు కోల్స్ మెమోరియల్ హైస్కూలులో పనిచేసి, చివరిగా మునిసిపల్ ఉన్నత పాఠశాల, కడప లో 1901 నుండి దీర్ఘకాలం ప్రధానాంధ్ర పండితునిగా పనిచేసి 1937లో గజోత్సవంతో పదవీ విరమణ చేశారు.
 
వీరి పదిహేనవ ఏటనే కవిత్వాన్ని ప్రేమించి [[అవధానాలు]] చేయడం ప్రారంభించారు. శతావధానాలు కూడా చేశారు. [[కందుకూరి వీరేశలింగం పంతులు]] వంటి వ్యక్తుల ఉపదేశాల వలన కావ్య రచనా కార్యక్రమానికి దీక్ష వహించి జీవితాంతం విద్యార్ధిగా కృషిచేశారు. గురుకులావాసంతో, స్వయంకృషితో వీరు నాటకాంత సాహిత్యం, అలంకార శాస్త్రం, వ్యాకరణం, స్కంధత్రయ జ్యోతిషం, యోగ, మంత్ర శాస్త్రం, ధర్మ శాస్త్రం మొదలైన వాటిలో పరిశ్రమ చేసి మంచి ప్రావీణ్యం సంపాదించారు. ఆయుర్వేదంలో చక్కని నాడీజ్ఞానం పొందారు. వీరికి సాహిత్య గురువు రఘుపతి శాస్త్రి, వ్యాకరణ గురువు దాసాచార్యులు, జోతిశ్శాస్త్ర గురువు తోపల్లి చయనులు. వీరు విద్యా తపోనిధిగా ఎంతో మంది శిష్యులకు అక్షరదానం చేసిన విద్యాదాత వీరు.
 
వీరికి 'బాలసరస్వతి', 'అభనవ ఆంధ్ర వాల్మీకి', 'ఆంధ్ర వ్యాస', 'కావ్యతీర్థకావ్యస్మృతితీర్థ', '[[కళాప్రపూర్ణ]]' ,'మహాకవి','సంస్కృతసూరి' మొదలైన బిరుదులు కలవు. వీరు చాలా సన్మానాలు పొందారు.<ref>[http://books.google.co.in/books?id=KnPoYxrRfc0C Encyclpopaedia of Indian Literature. ISBN:8126012218]</ref>
 
==రచనలు==
===అనువాదాలు===
శేషాద్రి శర్మ ఈ క్రిమ్దిక్రింది సంస్కృత కావ్యాలను తెలుగు లోకి అనువదించారు.<ref>[http://www.new.dli.ernet.in Digital Library of India]</ref>
*[[హలాస్య మహాత్మ్యం]]
*[[బ్రహ్మాండ పురాణం]]
Line 20 ⟶ 57:
 
===స్వతంత్ర రచనలు===
*శ్రీమదాంధ్ర లలితోపాఖ్యాణంలలితోపాఖ్యానము
*హనుమద్విజయము
*సర్వమంగళా పరిణయం
Line 38 ⟶ 75:
*గిరీశవిజయము
*విచిత్ర పాదుకాపట్టాభిషేకం
*నీతిసింధువు
*నీతిరత్నాకరము
*మనుచరిత్ర పరిశోధనము
*భగవద్గీత (వచనము)
*ఉత్తమమార్గము
*విచిత్రరామాయణము
*ఉదయగిరిముట్టడి
*కడపమండలచరిత్ర
*శ్రీరామవనవాసము
*విహంగవిజయము
*స్వప్నయాత్ర
*నీతికథావళి
 
==మూలాలు==
* 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.
* [[రాయలసీమ రచయితల చరిత్ర]],మొదటి సంపుటి, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం 101వపేజీ.
{{reflist}}