పరీక్షిత్తు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
మహాభారతంలో ధర్మరాజు మనవడు, పాండవుల వారసుడూ అయిన పరీక్షిత్తు జీవనాన్ని గురించిన ఐతిహ్యాలను శాస్త్రీయంగా విశ్లేషించిన గ్రంథమిది.
== రచన నేపథ్యం ==
మహాభారత ఇతివృత్తం నుంచి స్వీకరించిన ఇతివృత్తాన్ని తన హేతువుతో, చరిత్ర జ్ఞానంతోనూ పరిశీలించి పరీక్షిత్తు అనే ఈ గ్రంథాన్ని [[పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి]] రచించారు. 1932లో రచించిన ఈ గ్రంథం అదే ఏడాది ద్వితీయ ముద్రణ పొందడం విశేషం. ఆలయ నిర్మాత, నిరతాన్నదాత, సంగీతకారుడు, పౌరాణికుడు, జ్యోతిష్కుడు ఐన తన తండ్రి వెంకయ్యకు, దానశీలి, సద్గుణ సంపన్నురాలైన తన తల్లి రామాంబకు ఈ గ్రంథాన్ని అంకితమిచ్చారు రచయిత సుబ్రహ్మణ్యశాస్త్రి.<ref>పరీక్షిత్తు:పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి:అంకితం:పేజీ.1:1932</ref>
 
== రచయిత ==