పొణకా కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

సాహిత్యకృషి చేర్చడమయినది.
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
}}
'''పొణకా కనకమ్మ''' (Ponaka Kanakamma) సుప్రసిద్ద సంఘసేవిక. ఈమె [[నెల్లూరు]] పట్టణంలో గల [[కస్తూరిబాయి]] మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు. ఈమె జననం-[[1896]]. మరణం-[[1962]].
 
రాజకీయప్రస్థానంలో వీకికి సహకారం అందించిన వారు ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు. సత్యగ్రహంసమయంలో 1930లో కారాగారవాసం అనుభవించారు. జమీన్ రైతు పత్రికను కొంతకాలం నిర్వహించేరు.
 
[[File:3rd anniversary of kasturi devi school-1927.tif|thumb|left|కస్తూరిదేవి విద్యాలయము 3వ వార్షికోత్సవము.]]
 
నెల్లూరుకు చెందిన [[మరువూరు కొండారెడ్డి]] కూతురు పొణకా కనకమ్మ. గొప్ప సంఘ సంస్కర్త ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న వారిలో మహిళలే ఎక్కువ. అటువంటి మహిళలలో చెప్పుకోదగ్గ వ్యక్తి కనకమ్మ గారు. తనతో పాటు తన కుటుంబము మొత్తం సత్యాగ్రహం పోరాటంలో పాల్గొనేలా చేసింది. ఖద్దరు ప్రచారం చేసింది. నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది.
రాజకీయప్రస్థానంలో వీకికి సహకారం అందించిన వారు ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మగారు. సత్యగ్రహంసమయంలో 1930లో కారాగారవాసం అనుభవించారు. జమీన్ రైతు పత్రికను కొంతకాలం నిర్వహించేరు.
 
==సాహిత్యకృషి==
"https://te.wikipedia.org/wiki/పొణకా_కనకమ్మ" నుండి వెలికితీశారు