కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (Central Board of Direct Taxes) ఛైర్మనుగా, కేంద్ర ప్రభుత్వం నియమించబోవుచున్ననియమించిన, ఐ.ఆర్,ఎస్. సీనియర్ అధికారి శ్రీ కొసరాజు వీరయ్య చౌదరి, కురుమద్దాలి గ్రామస్థులే. వీరు ఈ గ్రామానికి చెందిన శ్రీ కొసరాజు వెంకటపూర్ణచంద్రరావు, శేషమ్మ దంతతుల రెండవ కుమారుడు. గతంలో వీరు పన్ను ఎగవేత, నల్లధనం, 2జి. స్పెక్ట్రం కేటాయింపులు తదితర కేసులను పర్యవేక్షించినారు. జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలకు ఎంపిక కాబోతున్నఅయిన వీరిద్వారా, గ్రామానికి జాతీయస్థాయి గుర్తింపు లభించినది. వీరు 2014, ఆగష్టు-1వ తేదీన, తన పదవీ బాధ్యతలు స్వీకరించినారు. [3] & [4]