చేరామన్ జామా మస్జిద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Ahmed Nisar (చర్చ | రచనలు) మూలాలు |
Ahmed Nisar (చర్చ | రచనలు) శుద్ధి - బొమ్మ చేర్పు |
||
పంక్తి 37:
|materials=
}}
[[File:Cheraman Juma Masjid.jpg|thumb|right|200pxl|చేరామన్ జామా మస్జిద్]]
'''చేరామన్ జామా మస్జిద్ ''' లేదా '''చేరామన్ జుమా మస్జిద్''' ('''Cheraman Jum'ah Masjid''' ([[:en:Malayalam script|
[[భారతదేశం]] లో మొదటి మస్జిద్ (మసీదు) చేరామన్ జమా మసీదు [[కేరళ]] రాష్ట్రంలోని [[త్రిస్సూర్]] జిల్లా లోని చిన్న పట్టణం [[కొడంగళూర్]] , [[మలబార్ తీరం]] లో ఉంది.
క్రీ.శ [[629]] లో నిర్మించబడ్డ చేరామన్ జమా మసీదు భారత దేశంలోనే మొట్ట మొదటి ముస్లింల ప్రార్థనా మందిరం గా పరిగణించబడుతుంది.
చేరామన్ జమా మసీదు కొడంగలూర్ లో అత్యంత ప్రసిద్ధి చెందిన ధార్మిక గమ్యం. క్రీ.శ 629 లో [[మాలిక్ బిన్ దీనార్]] చే నిర్మించబడ్డ ఈ మసీదు భారతదేశం లోనే అత్యంత ప్రాచీనమైన మసీదుగా లెక్కించబడుతుంది. ప్రపంచంలోనే ఇది రెండవ అతి పురాతన మసీదు గా నమోదు చెందింది.
|