గుంటి సుబ్రహ్మణ్యశర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''గుంటి సుబ్రహ్మణ్యశర్మ'''<ref>[[రాయలసీమ రచయితల చరిత్ర]] మూడవసంపుటి - [[కల్లూరు అహోబలరావు]], శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల,హిందూపురం</ref> అనంతపురం జిల్లాకు చెందిన శతాధిక గ్రంథకర్త.
==జీవిత విశేషాలు==
సంస్కృత, ఆంగ్ల, ఆంధ్ర భాషలలో విద్యావంతుడు. సంస్కృతము గురుముఖంగా కాకుండా కేవలం స్వయంకృషితో నేర్చుకున్నాడు. అంనంతపురం జిల్లాలోని అనేక గ్రామాలలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రైవేటుగా ఇంటర్మీడియెట్, బి.కాం పరీక్షలు పాసయ్యాడు. ఇతని కలం నుండి 18 నవలలు, 18 బాలసాహిత్య కథాసంపుటాలు,18 వచనప్రబంధాలు, 20 జాతీయనాయకుల జీవితచరిత్రలు, 8 పద్యకావ్యాలు,ఇంకా ఎన్నో ఇతర గ్రంథాలు వెలువడినవి. ఇతని అపరాధపరిశోధక నవల 'భూతగృహము' [[ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల]] [[కాకినాడ]]చే 116/-రూ.ల బహుమతి గెలుచుకుంది.