ఏలూరిపాటి అనంతరామయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[దూరదర్శన్]] డి డి 8 లో "పద్యాల తో రణం" అనే తెలుగు పద్య కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఆకాశవాణిలో మూడు దశాబ్దాలు పైబడి ప్రతి శ్రీరామనవమి నాడు శ్రీ భద్రాద్రి రామ కల్యాణ వైభోగ వ్యాఖ్యానం ప్రత్యక్షప్రసారరంలో శ్రోతలకు అందజేశారు.
వీరు క్రీ. శ. 2002 సంవత్సరంలో [[ఆషాఢ పూర్ణిమ]] రోజున పరమపదించారు.
వీరికి నలుగురు కుమార్తెలు ఏకైక కుమారుడు. పేరు ఏలూరిపాటి వెంకట రాజ సుబ్రహ్మణ్యం పాత్రికేయులు.
==రచనలు==
|