ధమ్తారి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 24:
జిల్లా తూర్పు సరిహద్దులో సాత్పురా పర్వతశ్రేణులు ఉన్నాయి. ఈ పర్వతావళిని షివాపహాడ్ అంటారు. జిల్లా ఉత్తర అక్షాంశంలో 20-27 డిగ్రీలు మరియు తూర్పు రేఖాంశంలో 81-33 డిగ్రీలలో ఉంది.
==భౌగోళికం==
ధమార్తి జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది [[మహానది]]. ఈ నదికి ఇప్పటికీ కంకన్నది, చిత్రోత్పల, నీలోత్పల, మందవాహిని, జైరత్ మొదలైన పేర్లు ఉన్నాయి. ఈ నదికి సెందూరు, పైరీ, సొందూరు, జొయన్, ఖరన్ మరియు షివ్నాథ్ మొదలైన ఉపనదులు ఉన్నాయి. ఈ నదుల కారణంగా సస్యశ్యామలం అయింది. జిల్లాలో వరి ప్రధానపంటగా ఉంది. మద్యభారతంలో ప్రవహిస్తున్న నదులలో ప్రధానమైనది మహానది. మహానది సిహవా పర్వతాలలో జనించి తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతం సముద్రంలో సంగమిస్తుంది.
* [[రాయ్పూర్]] మరియు [[విజయనగరం]] ([[ఆంధ్రప్రదేశ్]]) లను కలుపుతున్న జాతీయరహదారి 30 ధమార్తి జిల్లా గుండా నిర్మించబడింది. ధమార్తి నుండి రాయ్పూర్ 78 కి.మీ ఉంటుంది.
==Economics==
|