కందుకూరి శ్రీరాములు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
| weight =
}}
'''కందుకూరి శ్రీరాములు''' <ref>కదిలించేకలాలు - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, నేటినిజం దినపత్రిక ఆగష్టు8 2014 సంచిక నుండి</ref> [[1951]], [[అక్టోబర్ 20]] వ తేదీన రావురూకల గ్రామంలో జన్మించాడు. రత్నమ్మ, వెంకట్రావులు ఇతని తల్లిదండ్రులు. ఎం.ఏ.(తెలుగు) చదివాడు. గవర్నమెంట్ హైస్కూలులో టీచింగ్ అసిస్టెంట్‌గా చేరి ప్రస్తుతం ఇబ్రహీంపట్నం డిగ్రీకాలేజీలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. 1995లో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డునుఅవార్డు<ref>[[http://www.museindia.com/authorprofile.asp?myr=2008&issid=21&id=732]]మ్యూజ్‌ఇండియా</ref>ను గెలుచుకున్నాడు. నాలుగు దశాబ్దాలుగా కవిత్వం అల్లుతున్నాడు. ఇతని రచనలు కొన్ని ఇంగ్లీషులోను, హిందీలోను అనువదించబడ్డాయి.
 
==రచనలు==
పంక్తి 48:
# తెలంగాణా రథం (2013)
# అలుకు పిడుచ (2014)
 
==అవార్డులు==