ఉత్పల సత్యనారాయణాచార్య: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఉత్పల సత్యనారాయణాచార్య''', ప్రముఖ తెలుగు కవి, రచయిత, [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. బాల సాహిత్య సృష్టికి విశేష కృషి చేశారు. వీరు [[ఖమ్మం]] జిల్లాలోని [[చింతకాని]] ప్రాంతానికి చెందినవారు. ఉత్పల సత్యనారాయణ 1927, జూలై 4న జన్మించాడు. ఈయన సికింద్రాబాదులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు ఆచార్యునిగా పనిచేశాడు.
ఈయన రచన ''శ్రీకృష్ణ చంద్రోదయము''కు 2003 సంవత్సరములో 'కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు' అందుకున్నాడు. ఈయన రచనలలో ఈ జంటనగరాలు- హేమంత శిశిరాలు, ''గజేంద్ర మోక్షము'', ''భ్ర్రమర గీతము'', ''గోపీగీతము'', ''రాజమాత'', ''వేణు గీతము'', ''యశోదనంద గోహిని'' ప్రముఖమైనవి.
 
 
సత్యనారాయణాచార్య [[2007]], [[అక్టోబర్ 23]]న [[హైదరాబాదు]]లో అనారోగ్యముతో మరణించాడు.<ref>[http://www.hindu.com/2007/10/25/stories/2007102553300400.htm హిందూపత్రికలో ఉత్పల సత్యనారాయణాచార్య మరణ వార్త]</ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1927 జననాలు]]
 
[[వర్గం:తెలుగు2007 రచయితలుమరణాలు]]
[[వర్గం:కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు]]
[[వర్గం:2007ఖమ్మం మరణాలుజిల్లా కవులు]]
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:తెలుగు రచయితలు]]
[[వర్గం:తెలుగు కళాకారులు]]
[[వర్గం:1927 జననాలు]]