మాలతీ చందూర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
సునీత రత్నాకరం (చర్చ | రచనలు) |
||
పంక్తి 41:
మాలతీ చందూర్ [[కృష్ణా జిల్లా]] లోని [[నూజివీడు]] లో 1930 లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు జ్ఞానాంబ, వెంకటేశ్వర్లు. వీరు ఆరుగురు సహోదరులు. అందరికంటే ఆమె చిన్నది. వాళ్ళు ఉండే ఊరికి, రైల్వేస్టేషనుకు దూరం 13 మైళ్ళు. హనుమాన్జంక్షన్ కూడా అంతే దూరం. ఆ ఊరు మామిడి పళ్ళకు ప్రసిద్ధి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నూజివీడు రసాలను బెర్నార్డ్షాకు బహుమతిగా ఇచ్చారని ప్రతీతి. ఊరికి వెళ్ళే దారిలో ముందుగా అడివాంజనేయుల గుడి, తరువాత మొగళ్ళ చెరువు, బైరాగుల సత్రం స్వాగతం పలుకుతాయి. ఊర్లో ఉయ్యూరు రాజావారి దివాణముండేది. దివాణం పక్కనే నేను చదివిన ఎస్ఆర్ఆర్ పాఠశాల ఉంది. ఆమె బాల్యంలో అధికభాగం నూజివీడులోనే గడిచింది. 8వ తరగతి వరకు ఎస్ఎస్ఆర్ పాఠశాలలోనే చదివింది.
ఆ ఊర్లో ఎనిమిదవ తరగతి పూర్తి కాగానే చదువుకోవడానికి ఏలూరు వెళ్ళింది. అక్కడ వారి మామయ్యగారి(చందూర్) ఇంట్లో ఉండి చదువుకున్నారు. [[ఏలూరు]] లోని వల్లూరు సెయింట్ థెరిస్సా స్కూల్లో ఇంగ్లీషు మీడియంలో చేరారు. అప్పుడు చందూర్ గారి ద్వారా డి.కామేశ్వరి, ఆనందారామం, అరవిందాచారి, సక్కుబాయి వంటి వారితో పరిచయం ఏర్పడింది. [[ఏలూరులో]] వారున్న ఇంటికి దగ్గరగా 'కథావీధి' అనే సాహిత్య పత్రిక ఉండేది. అక్కడికి శ్రీశ్రీ, విశ్వనాథ సత్యనారాయణ, కృష్ణశాస్తి, నండూరి సుబ్బారావు, వెంకటచలం, కావలి లక్ష్మీనరసింగం మొదలైన వారు వచ్చేవారు. అప్పుడే వీరందరినీ ఆమె చూడడం జరిగింది. 1947లో ఆమె, చందూర్ గారు జిటి ఎక్స్ప్రెస్ ఎక్కి మద్రాసు చేరుకున్నారు. సెంట్రల్లో దిగి ఒంటెద్దు బండెక్కి జార్జిటాన్లో అద్దె ఇంటికి చేరుకున్నారు. 1947 చివర్లో
==సాహిత్య సేవలు==
|