సవరణ సారాంశం లేదు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 67:
| footnotes =
}}
భారత రాష్ట్రమైన [[బీహార్]] లోని నలంద జిల్లాలో గుర్తింపు పొందిన నగరం '''రాజగిరి'''. రాజగిరి నగరం [[మగధ సామ్రాజ్యము]] యొక్క మొదటి రాజధానిగా ఉండేది, చివరికి మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగా విస్తరించింది. ఈ నగరానికి గల ఇతర పేర్లు '''రాజగృహ''', '''గిరివ్రజం'''. ఈ నగర పుట్టుక తేది తెలియరాలేదు, అయితే క్రీ.పూ 1000 నాటి సిరమిక్స్ ఈ నగరంలో కనుగొనబడ్డాయి. మహావీర మరియు గౌతమ బుద్ధులకు ఇష్టమైన ప్రదేశాలలో ఒకటిగా ఈ ప్రాంతం బౌద్ధమతం మరియు జైనమతంలో కూడా గుర్తింపు పొందింది, మరియు పేరొందిన [[:en:Atanatiya Sutta|అతనతియ సుత]] (Atanatiya Sutta) సమావేశం ఇక్కడి రాబందు శిఖర పర్వతం (Vulture's Peak mountain) వద్ద జరిగింది.
|