మోహినీ రుక్మాంగద (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[ధర్మవరము రామకృష్ణమాచార్యులు]] (1853 - 1912) సుప్రసిద్ధ నటుడు, నాటక రచయిత మరియు బహుభాషా పండితుడు. ఇతడు "ఆంధ్ర నాటక పితామహుడు"గా ప్రసిద్ధిగాంచాడు. ఇతడు సుమారు 30 కి పైగా స్వంత నాటకాలను రచించాడు. వాటిలో ప్రఖ్యాతి పొందినదీ నాటకం. ఇది డి.కె.కృష్ణమాచార్లు వారి సోదరుల వలన ప్రకటించబడినది. దీని రెండవ కూర్పు 1931 సంవత్సరంలో బళ్ళారిలో ముద్రింబడినది.
 
==కథా సంగ్రహం==