అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి''' (1831 - 1892) ప్రముఖ తెలుగు కవి.
 
ఇతడు ఆరామ ద్రావిడ బ్రాహ్మణుడు మరియు హరితసగోత్రుడు. వీరి పిఠాపురము కడనున్న [[చేబ్రోలు]] లో గంగమాంబ మరియు రంగశాయి దంపతులకు జన్మించాడు. నాగాభట్ల నరసకవి వద్ద శిష్యరికము చేసి ఉభయ భాషలలో పండితుడయ్యాడు. 1853 నుండి 1869 వరకు మాడుగుల సంస్థానాధిపతి కృష్ణభూపతి వద్ద ఆశ్రితుడుగా వున్నాడు. 1869లో పిఠాపురం మహారాజా రావు గంగాధరరామారావును ఆశ్రయించినాడు. జననము: 1831- [[వికృతి]] సంవత్సరము. నిర్యాణము: 1892.
 
==రచించిన గ్రంథములు==
పంక్తి 16:
==మూలాలు==
* [[ఆంధ్ర రచయితలు]] : మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1940. పేజీలు: 63-8.
* '''పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ''' -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973
 
[[వర్గం:తెలుగు కవులు]]