ప్యాట్రిక్ మోడియానో: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
గోపి గారపాటి (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
గోపి గారపాటి (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
నాజీ మూకల దురాగతాలను ప్రపంచానికి చాటి చెప్పిన ఫ్రాన్స్ నవలా రచయిత ప్యాట్రిక్ మోడియానో. ఆక్రమణలో ఉన్న జీవితాలని ఆయన అక్షరబధ్ధం చేశారు. 2014 సంవత్సరానికి నోబెల్ సాహితీ పురస్కారం గెలుచుకున్నారు.
=='''బాల్యం'''==
పంక్తి 11:
=='''రచనలు'''==
నాజీల చేతుల్లో మారణకాండకు గురయిన యూదుల మనోభావాలు, వారు ఎదుర్కొన్న అవమానాలు, గుర్తిపును కోల్పోవటం వంటివి ఆయన నవలల్లో ప్రధాన అంశాలు. 1968 లో వెలువడిన "లా ప్లేస్ ది ఎలిటోయిలే" నవల్ యూరోప్ దేశాల్లో సంచలనం సృష్టించింది. ఆయన నవల "మిస్సింగ్ పర్సన్" 1978 లో ప్రతిష్టాత్మక "ప్రిక్స్ గోన్ కోర్ట్" అవార్డుకు ఎంపికయింది. మోడియానో ఫ్రెంచి భాషలో 40 కి పైగా రచనలు చేశారు. వాటిలో కొన్ని ఇంగ్లీషులోకి అనువాదమయ్యాయి. రింగ్ ఆఫ్
=='''వ్యక్తిగత జీవితం'''==
|