కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
కార్తీక రాజు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 155:
* మధ్య యుగం - క్రీ.శ. 1008 - 1015 అయిదవ [[విక్రమాదిత్యుడు|విక్రమాదిత్యుని]] కాలం - నాటికి కొలనుపాక ఒక దుర్భేద్యమైన [[కోట]]గా విలసిల్లింది. చోళరాజులు (రాజేంద్ర చోళుడు క్రీ.శ. 1013-1014) తాత్కాలికంగా దీనిని జయించినా మళ్ళీ ఇది చాళుక్యుల అధీనంలోకి వచ్చింది. కళ్యాణీ చాళుక్యుల పాలన క్షీణించిన తరువాత ఇది [[కాకతీయులు|కాకతీయుల]] పాలనలోకి వచ్చింది. కాకతీయుల రాజధాని ఓరుగల్లు దీనికి సమీపంలోనే ఉన్నందున ఈ కాలంనుండి కొలనుపాక ప్రాముఖ్యత పలుచబడింది.
====భగవాన్ మహావీర్====
|