కఠోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కృష్ణ [[యజుర్వేదం]] లోని [[తైత్తరీయోపనిషత్తు|తైత్తరీయ]] శాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలో ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి. ప్రసిద్ధమైన [[నచికేతుడు|నచికేతోపాఖ్యానం]] కఠోపనిషత్తులోనిదే. కఠోపనిషత్తు లోని కొన్ని శ్లోకాలు [[భగవద్గీత]]లో ఉన్నాయి.<br>
 
==శాంతి మంత్రం==
ప్రతి [[ఉపనిషత్తు]] కి ఒక శాంతి మంత్రం ఉంటుంది.అదే విధంగా కఠోపనిషత్తు శాంతి శ్లోకం లేదా మంత్రం
 
::ఓం సహనాభవతు సహనౌగుణత్తు<br>
::సహవీర్యం కరవావహై<br>
::తేజస్వి నా వధీతమస్తు<br>
::మావిద్వాషావహై <br>
 
ఓం శాంతి: శాంతి: శాంతి:
 
==మూల కధ==
"https://te.wikipedia.org/wiki/కఠోపనిషత్తు" నుండి వెలికితీశారు