తిరుపతి లడ్డు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
 
==ప్రసాదం వివిధ కాలాల్లో==
భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. క్రీ.శ.1536లో తాళ్ళపాక పెద తిరుమలాచార్యులు తిరుమలలో శ్రీవారికీ, శ్రీదేవి భూదేవిలతో కళ్యాణోత్సవ౦ ప్రవేశపెట్టి౦చాడని ప్ర్రతీతి. ఆధునిక కాల౦లో స్వామికి నిత్యకల్యాణ౦ చేస్తున్నారు. పెళ్ళిళ్ళలో బూ౦దీ లడ్డు తెలుగి౦టి స౦స్కృతి కాబట్టి, నిత్యకళ్యాణ౦ సమయ౦లో కళ్యాణ౦ చేయి౦చిన వారికి బూ౦దీలడ్డు ఉచిత౦గా ఇవ్వట౦ ఆచార౦ అయ్యి౦ది.
 
==లడ్డూ ప్రసాదంగా==
"https://te.wikipedia.org/wiki/తిరుపతి_లడ్డు" నుండి వెలికితీశారు