గండవరం సుబ్బరామిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
‘మన ఊరు, శిఖరం కూలింది, వెంటాడే నీడలు’అనే రంగస్థల నాటికలు, నీరు పల్లమెరుగు, చీమలుపెట్టిన పుట్టలు, నయనతార అనే రేడియో నాటకాలు రాశారు. వెలుగుపూలు అనే కార్యక్రమానికి 105 ఎపిసోడ్‌ల స్క్రిప్ట్ రాశారు. నాటకరంగం పై సుమారు 300 వ్యాసాలు వివిధ పత్రికలకు రాశారు. తెలుగు నాటకరంగంపైన, అటు పాశ్చాత్య నాటకరంగంపైన పరిశోధన చేసి ఆధునిక తెలుగు నాటకరంగంలో 1860నుంచి 1985 వరకు వచ్చిన మార్పులు రాశారు. '''గ్లింప్సెస్ ఆఫ్ తెలుగు డ్రామా''' అనే పేరుతో ఇంగ్లీషులో తెలుగు నాటక రచయితల రచనలపైన గ్రంథం రచించారు. మూడు ప్రసిద్ధ నాటకాలు అయిన '''[[వరవిక్రయం]]''', '''నిజం''', '''[[గయోపాఖ్యానం]]''' పైన విమర్శనాత్మక గ్రంథాలు రాశారు.
 
 
గూడూరులోని సాంస్కృతిక సమ్మేళనం, కాళిదాసు కళానికేతన్‌ లకు వ్యవస్థాపక సభ్యులుగా ఉంటూ సుమారు 50 సంవత్సరాలుగా రాష్టస్థ్రాయి నాటక పోటీలు, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు.
 
కూడా వీరు రాసిన రంగస్థలంపైన తమకున్న పట్టు నిరూపించుకున్నారు.
అనేక ప్రతిష్టాత్మక పరిషత్ నాటకాలకు 77సార్లు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అమెరికాలోని తెలుగు సంస్థ ఆటావారు 1998లో నిర్వహించిన ప్రపంచ నాటక రచన పోటీలకుకూడా న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. సుమారు మూడుసార్లు అమెరికాలో పర్యటించి అక్కడి రంగస్థల విశేషాలను గమనించారు.
 
[[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారువిశ్వవిద్యాలయం]] వారు ప్రచురించిన గ్రంథానికి సంగ్రహ సంపాదకులుగా వ్యవహరించి [[నాటక విజ్ఞాన సర్వస్వం]] అనే గ్రంథాన్నినాటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ చేతులమీదుగా ఆవిష్కరింపచేశారు. నాటక రంగానికి వీరుచేసిన అసమాన కృషికి ఎన్నో, ఎనె్నన్నో సత్కారాలు, సన్మానాలు, అవార్డులు వీరిని వరించాయి. వాటిలో కొన్ని:
ఉత్తమ సాహితీ విమర్శకుడుగా ఆరాధనా జవ్వాది ట్రస్ట్
లలిత కళాసమితి వారి ఉగాది పురస్కారం
Line 26 ⟶ 23:
ఇలా అనేక విషయాలలో అసమాన ప్రజ్ఞాపాటవాలున్న సుబ్బరామిరెడ్డిగారు గుర్తింపుకోసం, అవార్డులకోసం ఎప్పుడు వెంపర్లాడలేదు. తను చేస్తున్న పని అంకితభావంతో వౌనంగా చేసుకుపోవడమే ఆయన పని.. అవార్డులు కొనుక్కోవడం, తన ప్రతిభను గుర్తించమని అందరినీ ప్రాధేయపడడం ఆయనకి అలవాటు లేదు. అవసరమూ లేదు.. మల్లెపూల పరిమళాన్ని మూటకట్టి ఏ మూలపెట్టినా తన ఉనికి పరిసరాలకు తెలియకుండా ఉండదు. నిజమైన ప్రతిభ, సామర్థ్యాలు ఎంత దాచినా దాగవు. ఖాళీ డబ్బాకు మోత ఎక్కువే కాని నిండు కుండ ఉపయోగమే వేరు కదా...
నాటక రంగం మీద తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా ఎన్నో రచనలు చేసి ఇంకా చేస్తున్న సుబ్బరామిరెడ్డిగారికి ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలు రాకపోవడమే ఆయన అదృష్టం. ఎందుకంటే పురస్కారాలు ఇచ్చుకోడం, పుచ్చుకోడం అనేది ఇస్తినమ్మ వాయనం పద్ధతిలో సాగుతున్న ప్రస్తుత చిత్ర, విచిత్ర పరిణామాల నేపథ్యంలో సుబ్బరామిరెడ్డిగారి లాంటి కళాయోగికి పురస్కారాలు అవసరం లేదు కూడ.
 
 
గూడూరులోని సాంస్కృతిక సమ్మేళనం, కాళిదాసు కళానికేతన్‌ లకు వ్యవస్థాపక సభ్యులుగా ఉంటూ సుమారు 50 సంవత్సరాలుగా రాష్టస్థ్రాయి నాటక పోటీలు, సంగీత పోటీలు నిర్వహిస్తున్నారు.
 
== మూలాలు ==