చదలవాడ ఉమేశ్ చంద్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38:
 
[[ఫైలు:SRnagar umeshchandra.jpg|right|thumb|250px|హైదరాబాదు సంజీవరెడ్డినగర్ కూడలిలో ఉమేష్ చంద్ర విగ్రహం]]
'''చదలవాడ ఉమేశ్ చంద్ర''' ([[మార్చి 19]], [[1966]] - [[సెప్టెంబరు 4]], [[1999]]) [[ఆంధ్ర ప్రదేశ్]] కి చెందిన పేరు గాంచిన పోలీస్ ఉన్నతోద్యోగి. [[వైఎస్ఆర్ జిల్లా|కడప జిల్లా]] పోలీస్ సూపరింటెండెంట్ గా శాంతిభద్రతలు నెలకొల్పి "కడప పులి" అను పేరు తెచ్చుకున్నాడుతెచ్చుకున్నారు.
 
==బాల్యము, విద్య==
ఉమేశ్ చంద్ర [[మార్చి 19]], [[1966]] న [[గుంటూరు]] జిల్లా [[పెదపూడి]] గ్రామములో వేణుగోపాల రావు, నయనతార దంపతులకు జన్మించాడుజన్మించారు. తండ్రి [[హైదరాబాదు]] [[ఆల్విన్]] సంస్థలో ఉద్యోగి. హైదరాబాద్ పబ్లిక్ పాఠశాలలో చదివిన పిదప [[నిజాం కళాశాల]] నుండి బి.ఎ. (1987) మరియు [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]] నుండి యం.ఎ. (1989) పట్టాలు పొందాడుపొందారు. రెండింటిలోను ప్రధముడిగా నిలచి బంగారు పతకాలు సాధించాడుసాధించారు<ref>http://www.umeshchandra.org/</ref>.
 
==ఉద్యోగ పర్వము==
1991లో 'భారత పోలీస్ సేవ' లో ఎన్నికై, 'జాతీయ పోలీస్ అకాడెమీ' లో శిక్షణ పొందాడుపొందారు. 1992 నుండి 1994 వరకు వరంగల్లులో ఉప పోలీస్ సూపరింటెండెంట్ గా పని చేశాడుచేశారు. "జన జాగృతి" కార్యక్రమము ప్రారంభించి ప్రజలకు దగ్గరయ్యాడుదగ్గరయ్యారు. 1994 అక్టోబరు లో పులివెందులకు బదిలీ కాబడి అచట సంఘ వ్యతిరేక శక్తులను అణచివేసి, సామాన్య ప్రజల అభిమానము చూరగొన్నాడుచూరగొన్నారు. ఫిబ్రవరి 1995 లో వరంగల్లు తిరిగివచ్చి 'ప్రత్యేక విధుల అధికారి' గా నేరస్థులను అరికట్టాడుఅరికట్టారు. ప్రజలతో మమేకమై పోలీసులపై సంఘములోగల దురభిప్రాయములు తొలగించాడుతొలగించారు. ఎంతో మంది నక్సలైట్లను పట్టుకొనుటలో సఫలమయ్యాడుసఫలమయ్యారు. 1995 జూన్ లో పోలీస్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది వైఎస్ఆర్కడప జిల్లాకు తిరిగి వచ్చాడువచ్చారు. జూన్ 1997 నుండి ఎప్రిల్ 1998 వరకు కరీంనగర్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తించాడునిర్వర్తించారు.
 
నవంబరు 1998 లో ఉప ఇనస్పెక్టర్ జనరల్ (సంక్షేమము, ఆటలు) గా పదోన్నతి పొందాడుపొందారు.
 
==విషాదము==
ఉమేశ్ చంద్ర [[సెప్టెంబరు 4]], [[1999]] న హైదరాబాదులో కారులో వెళ్తూ ట్రాఫిక్ దీపము వద్ద ఆగగా నలుగురు నక్సలైట్లు కాల్పులు జరిపారు. అంగ రక్షకుడు, డ్రైవరు వెంటనే మరణించారు. ఉమేశ్ చంద్ర కారు దిగి నక్సలైట్లను తరిమి వెంటాడాడువెంటాడారు. ఆతని వద్ద పిస్తోలు లేదని గ్రహించిన నక్సలైట్లు ఆగి రెండు సార్లు కాల్పులు జరిపారు. గుండు దెబ్బలు తిని పడిపోయిన ఉమేశ్ చంద్ర వద్దకు వచ్చి సమీపము నుండి కాల్చి పారిపోయారు.<ref>http://www.indianexpress.com/ie/daily/19990905/ige05005.html</ref>.
 
సెప్టెంబరు 4, 2000 న ఉమేశ్ చంద్ర విగ్రహము సంజీవరెడ్డి నగర్ కూడలి వద్ద నెలకొల్పబడింది.
"https://te.wikipedia.org/wiki/చదలవాడ_ఉమేశ్_చంద్ర" నుండి వెలికితీశారు