దోమా వేంకటస్వామిగుప్త: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 91:
==సన్మానాలు, పురస్కారాలు==
2-5-1949 వ సంవత్సరంలో విజయవాడలో ఎందరో పెద్దల సమక్షంలో జరిగిన గజారోహణం, సన్మానపత్రం, కనక స్నానం, గండ పెండేరం, సువర్ణ పాత్ర, వెయ్యిన్నూటపదహార్ల నగదులతో జరిగిన అత్భుత సత్కార కార్యక్రమం ఇతని జీవితంలో మరపు రాని మధురమైన సువర్ణ ఘట్టం.
==మరణం ==
దోమా వేంకటస్వామిగుప్త [[1962]]వ సంవత్సరంలో [[ఫిబ్రవరి 13]]వ తేదిన గుంటూరు పట్టణంలో మరణించాడు.
 
==మూలాలు==