గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
గులాం రసూల్ ఖాన్ [[కర్నూలు నవాబులు]] పాలకవంశానికి చెందిన ఆఖరి పరిపాలకుడు. గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబుల్లో మూడవ పరిపాలకుడైన ఆలూఫ్ఖాన్ కట్టకడపటి కుమారుడు. ఇతనిపై అలూఫ్ఖాన్కు ఉన్న ప్రేమ కారణంగా మొదట ఆయన జన్మించివుండగానే కర్నూలుకు నవాబును చేసుకున్నారు.
== రాజకీయ నేపథ్యం ==
గులాం రసూల్ ఖాన్ 1792 నుంచి కర్నూలును పాలించిన నవాబు అలూఫ్ఖాన్ కుమారుడు. అలూఫ్ఖాన్ తండ్రి మునవర్ ఖాన్ మరణానంతరం రాజ్యాన్ని పొందగా అప్పటికి రాజ్యం మైసూరు నవాబుల పరిపాలనలో ఉండేది.
|