గులాం రసూల్ ఖాన్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 1:
గులాం రసూల్ ఖాన్ [[కర్నూలు నవాబులు]] పాలకవంశానికి చెందిన ఆఖరి పరిపాలకుడు. గులాం రసూల్ ఖాన్ కర్నూలు నవాబుల్లో మూడవ పరిపాలకుడైన ఆలూఫ్ఖాన్ కట్టకడపటి కుమారుడు. ఇతనిపై అలూఫ్ఖాన్కు ఉన్న ప్రేమ కారణంగా మొదట ఆయన జన్మించివుండగానే కర్నూలుకు నవాబును చేసుకున్నారు.
== రాజకీయ నేపథ్యం ==
గులాం రసూల్ ఖాన్ 1792 నుంచి కర్నూలును పాలించిన నవాబు అలూఫ్ఖాన్ కుమారుడు. అలూఫ్ఖాన్ తండ్రి మునవర్ ఖాన్ మరణానంతరం రాజ్యాన్ని పొందగా అప్పటికి రాజ్యం మైసూరు నవాబుల పరిపాలనలో ఉండేది. అలూఫ్ ఖాన్ పరిపాలన కాలంలో జరిగిన మూడో మైసూరు యుద్ధం కారణంగా ఈ ప్రాంతం నిజాం నవాబు పాలనలోకి వచ్చింది.
|