పంతుల జోగారావు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
| birth_date = [[అక్టోబరు 12]], [[1949]]
| birth_place = విజయనగరం జిల్లా [[పార్వతీపురం]]
| native_place = పార్వతీపురం.
| death_date = 12 అక్టోబరు 1949
| death_place =
| death_cause =
| known = తెలుగు కథకులు,
| occupation = [[సాలూరు]] ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పని చేసి 2007 అక్టోబరు నెలలో పదవీ విరమణ చేసారు.
| title =
| salary =
పంక్తి 22:
| party =
| boards =
| religion = హిందూ
| wife = పంతుల విజయ లక్ష్మి
| wife =
| spouse=
| partner =
| children = శైలజ, ఆశా కిరణ్
| father =
| mother =
| website = http://kathamanjari.blogspot.com
| footnotes =
| employer =
పంక్తి 37:
 
 
'''పంతుల జోగారావు''' తెలుగు కథకుడు. ఈయన [[అక్టోబరు 12]], [[1949]]లో విజయనగరం జిల్లా [[పార్వతీపురం]]లో జన్మించాడు. ప్రస్తుతం [[సాలూరు]] ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సీనియర్ తెలుగు పండిట్ గా పనిచేస్తున్నాడుపని చేసి, 2007 అక్టోబు 31 వ తేదీన పదవీ విరమణ చేసారు.. వీరి కథనశైలి సూటిగా, సరళంగా, స్వీయానుభవంలో వాస్తవానికి దగ్గరగా ఉంటుంది.
 
 
జోగారావు మొదటి కథ 'బహుమతి' 1966 లో ఆంధ్రప్రభ లో ప్రచురించబడినది. వీరి అనేక కథలకు బహుమతులు లభించాయి. ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన 'గోవుమాలచ్చిమికి కోటి దండాలు', ఆంధ్రపత్రికలో ప్రచురించిన 'మసి మరకలు', ఆంధ్రభూమిలో ప్రచురించిన 'ఊరికి నిప్పంటుకుంది', 'బొమ్మ', 'చింతలుతీరని చీకట్లు', 'శిక్ష', 'అభ్యంతరం లేదు' మొదలైన కథలకు బహుమతులు లభించి, మంచి గుర్తింపు తీసుకొని వచ్చాయి.
 
వీరు నవ్య వార పత్రికలో తెలుగు పద్యం వెలుగు జిలుగులు, పాల బువ్వ అనే ధారావాహిక శీర్షికలు నిర్వహించారు.
అలాగే, ఆంధ్ర భూమి మాస పత్రికలో వీరి ధారావాహిక శీర్షిక : తేనె లొలికే తెలుగు పద్యం.
నవ్య వార పత్రికలో దాదాపు 100 పైగా పుస్తక సమీక్షలు చేసారు.
 
మంచి కథ (రంజని ప్రచురణ) , నేటి కథ ( కా.రా. మాస్టారి ప్రచురణ) , కథా పార్వతీపురం, ఉత్తరాంధ్ర కథలు, ( విశాలాంధ్ర వారి ప్రచురణ ), తెలుగు కథా పారిజాతాలు, ( రమ్య సాహితి ప్రచురణ) కథా వాహిని 2005,( వాహిని బుక్ ట్రస్టు వార ప్రచురణ ) తెలుగు కథ 1997 ( తెలుగు విశ్వ విద్యాలయం వారి ప్రచురక్ష్) నూరేళ్ళు, నూరుగురు కథకులు, నూరు కథలు ( జయంతి పాపా రావు ప్రచురణ ) , బహుమతి ( సి.పి బ్రౌన్ ప్రచురణ ), కథా నగరం ( కొడవంటి కాశీపతి రావు ప్రచురణ ), పతంజలి తలపులు (శ్రీ.శ్రీ ప్రచురణలు ) యువ కవిత (అ.ర.సం. ప్రచురణ) .. లలో వీరి కథలు, ఇతర రచనలు చోటు చేసుకున్నాయి.
 
 
Line 55 ⟶ 61:
==వెలువడిన కథా సంపుటాలు==
 
* అపురూపం ( 30 కథలతో ) ( ప్రచురణ : నామాల విశ్వేశ్వర రావు.)
* గుండె తడి ( 24 ) కథలతో ( విశాలాంధ్ర వారి ప్రచురణ.)
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పంతుల_జోగారావు" నుండి వెలికితీశారు