తెలుగు పద్యము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{విస్తరణ}}
{{పద్య విశేషాలు}}
'''పద్యము''' తెలుగు కవితా రచనలో ఒక విధానము. పూర్వం తెలుగులో సాహిత్యరచన దాదాపుగా అంతా పద్యరూపంలోనే జరిగేది. పద్యంలోని ముఖ్య లక్షణం [[ఛందస్సు]]. వైజ్ఞానిక రచనలు, గణిత రచనలు, సాహిత్యపరమైన రచనలు మొదలుకొని అనేకానేకమైన విధాలైన రచనలు కూడా పద్యాల్లో ఉండేవి.
 
పద్యం ఒక తెలుగు సాహితీ ప్రక్రియ. పద్యాలు వృత్తాలు కావొచ్చు, జాతులు కావొచ్చు, ఉపజాతులు కావొచ్చు.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పద్యము" నుండి వెలికితీశారు