శిలాశాసనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తెలుగు శాసనాలు}}
{{అయోమయం|శాసనం}}
{{మొలక}}
[[దస్త్రం:6thPillarOfAshoka.JPG|thumb|350px|అశోకుని శాసనం (238 క్రీ.పూ.), [[బ్రాహ్మీ లిపి]]లో, ప్రస్తుతం "బ్రిటిష్ మ్యూజియం"లో వున్నది.]]
'''శాసనం''' ([[ఆంగ్లం]] : '''Epigraphy''' "ఎపీగ్రఫీ" లేదా "inscription" ఇన్‌స్క్రిప్షన్ ) అనగా పురాతన కాలంలో రాయి, రాగిరేకు వంటి వాటిపై వ్రాసిన అక్షరాలు. పురాతన కాలంలో అనగా కాగితం మరియు కాగితంతో తయారు చేసిన గ్రంధాలు ఉపయోగించని కాలంలో రాజులు, చక్రవర్తులు, సామంతులు, జమీందారులు మొదలగువారు, తమ రాజ్యపు అధికారిక శాసనాలను "రాళ్ళ"పై, రాతి బండలపై, [[రాగి]] రేకులపై చెక్కించి, బహుకాలపయోగం కొరకు భద్రపరచేవారు. ఇలాంటి అధికారిక ప్రకటనలకే '''శాసనం''' అనేవారు. ఉదాహరణకు "శిలాశాసనం", అంటే [[శిల]]పై చెక్కించిన శాసనం. ఈ శాసనాలన్నీ ప్రస్తుతం [[భారత పురాతత్వ శాఖ]] వారి ఆధ్వర్యంలో గలవు.
{{తెలుగు శాసనాలు}}
ఇలాంటి శాసనాలకు భారత్ లో ఉదాహరణలు:
* అశోకుడి (శిలా) శాసనం.
 
== రకాలు ==
 
"https://te.wikipedia.org/wiki/శిలాశాసనం" నుండి వెలికితీశారు